Telugu Gateway

Andhra Pradesh - Page 137

‘గుడ్డు’ కావాలంటే ఏపీలో బిజెపి రావాలి

11 Aug 2020 11:21 AM IST
ఎస్సీకి హోం మంత్రి ఇచ్చారు..ఎస్సీలకు గుండుకొట్టిస్తున్నారుఇళ్ళ స్థలాల విషయంలో అవినీతి జరిగిందిఏపీలో 2024లో బిజెపి, జనసేనల ప్రభుత్వం అధికారంలోకి...

కోర్టు కేసులు ఉండగా శంకుస్థాపన ముహుర్తాలా?

10 Aug 2020 9:02 PM IST
మూడు రాజధానుల వ్యవహారం కోర్టుల్లో ఉంటే శంకుస్థాపనకు ముహుర్తాలు ఎలా పెడతారంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలంతా...

ఏపీ నూతన పారిశ్రామిక విధానం విడుదల

10 Aug 2020 1:49 PM IST
ఆంధ్రప్రదేశ్ సర్కారు కొత్త పారిశ్రామిక విధానాన్ని సోమవారం నాడు ప్రకటించింది. రాష్ట్రంలో సమగ్ర పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా ఈ విధానం తీసుకొచ్చినట్లు...

నిబంధనల మేరకే టీటీడీ దర్శనాలు

9 Aug 2020 6:41 PM IST
కేంద్ర, రాష్ట్ర నిబంధనల ప్రకారం భక్తుల కోసమే తిరుమలలో దర్శనాలకు అనుమతిస్తున్నాం తప్ప..ఆదాయం కోసం కాదని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆదాయం...

విజయవాడలో దారుణం..పది మంది మృతి

9 Aug 2020 11:05 AM IST
ఆదివారం తెల్లవారు జామునే విజయవాడలో దారుణం జరిగింది. స్వర్ణాప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా పది మంది మృత్యువాత పడ్డారు. ఈ హోటల్ ప్రస్తుతం...

మూడు రాజధానులపై సుప్రీం తలుపుతట్టిన ఏపీ

8 Aug 2020 2:31 PM IST
ఏపీ సర్కారు మూడు రాజధానుల విషయంలో ఏ మాత్రం జాప్యం చేయటానికి ఇష్టపడటం లేదు. మూడు రాజధానుల వ్యవహారం, సీఆర్ డీఏ రద్దుకు సంబంధించి అసెంబ్లీ బిల్లులు...

పవన్ తో సోము వీర్రాజు భేటీ

7 Aug 2020 1:57 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. గురువారం నాడే చిరంజీవితో కూడా వీర్రాజు భేటీ అయిన సంగతి విదితమే. ఏపీలో...

ఎన్నికల నాటికి చిరు జనసేనలోకి ‘ఎంట్రీ’ ఇస్తారా?

7 Aug 2020 11:53 AM IST
మెగా బ్రదర్స్ పై బిజెపి ఆశలు పెట్టుకుందా?సోము వీర్రాజుకు చిరు సలహా సంకేతాలేంటి?ఏపీలో బిజెపి, జనసేనల మధ్య పొత్తు ఉంది. అమరావతి కోసమే ఈ పొత్తు...

‘అమరావతి’పై నోరెత్తని ఆ మాజీ మంత్రులు

7 Aug 2020 11:47 AM IST
నారాయణ..పుల్లారావులు ఎక్కడ?!టీడీపీలో చర్చనీయాంశం అయిన నేతల వైఖరితెలుగుదేశం హయాంలో అమరావతి విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తర్వాత చక్రం తిప్పిన...

జగనూ...ఏపీలో వాషింగ్టన్ డీసీని తీసుకొచ్చిపెడతానన్నారు

6 Aug 2020 5:35 PM IST
ఏపీ ప్రజలకు ఆ రాష్ట్రంలోని కీలక నేతలు అందరూ సినిమాలు చూపించిన వారే. ఒక్క చంద్రబాబునాయుడే కాదు .. ప్రస్తుత సీఎం జగన్ కూడా ఆ కోవలోనే ఉన్నారు....

కేశినేని నాని ‘పంచ్’ ఎవరికో!

6 Aug 2020 2:30 PM IST
తెలుగుదేశం నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మన కలలు మనమే సాకారం చేసుకోవాలి. మన కలలు ఎదుటివారు సాకారం...

ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన

6 Aug 2020 2:22 PM IST
రాజధాని ఏర్పాటులో కేంద్రం పాత్ర లేదుఅమరావతి వ్యయంపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలుఅమరావతికి సంబంధించి గురువారం నాడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది....
Share it