
'మీకలలను అనుసరించండి. వాటికి దారితెలుసు' అంటూ సోమవారం సందేశం ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తనపై సూర్యరశ్మి తాకుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'సన్ షైన్ గర్ల్..మండే మూడ్' అంటూ పోస్ట్ చేసింది.
'మీకలలను అనుసరించండి. వాటికి దారితెలుసు' అంటూ సోమవారం సందేశం ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తనపై సూర్యరశ్మి తాకుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'సన్ షైన్ గర్ల్..మండే మూడ్' అంటూ పోస్ట్ చేసింది.