మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు పరీక్షల్లో కోవిడ్ 19 పాజిటివ్ గా తేలిందని వెల్లడించారు. గత వారం రోజులుగా తనతో కాంటాక్ట్ కు వచ్చిన వారంతా పరీక్షలు చేయించుకోవటంతోపాటు...సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు.