కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా

Update: 2020-08-14 12:28 GMT

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. శుక్రవారం నాడు ఆయనకు పరీక్షల్లో కరోనా నెగిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత పన్నెండు రోజులుగా ఆయన కరోనాతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. డాక్టర్ల సలహా మేరకు మరికొన్ని రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉండనున్నట్లు వెల్లడించారు.

Similar News