Telugu Gateway

Top Stories - Page 229

పండగలతోనూ చంద్రబాబు రాజకీయాలు

14 Jan 2020 12:40 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. పండగలను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానికి...

సీఏఏపై కేరళ కీలక నిర్ణయం

14 Jan 2020 12:33 PM IST
పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ) అంశంపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు పార్టీలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే..అధికార బిజెపి మాత్రం సీఏఏ విషయంలో ఏ...

మూడు రాజధానులతో ఆ తప్పులు పునరావృతం కావు

12 Jan 2020 6:54 PM IST
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి రాజదానుల అంశంపై స్పందించారు. మూడు రాజదానులతో పాత తప్పులు పునరావృతం కావాన్నారు. గతంలో అభివృద్ధి...

అరాచక శక్తుల దాడులకు భయపడం..పవన్

12 Jan 2020 5:52 PM IST
కాకినాడలో ఆదివారం నాడు చోటుచేసుకున్న పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శనివారం నాడు...

బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా మల్లాది విష్ణు

11 Jan 2020 5:56 PM IST
ఏపీలో మరో నామినేటెడ్ పోస్టు నియామకం జరిగింది. వైసీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. ఈ...

జనసేన ఒక్క ఎమ్మెల్యే జంప్ అయినట్లేనా!

11 Jan 2020 3:52 PM IST
గత ఎన్నికల్లో జనసేన ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటును గెలుచుకుంది. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పుడు జంప్ అయినట్లే కన్పిస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన ముఖ్యమంత్రి...

ఢిల్లీకి పవన్ కళ్యాణ్

11 Jan 2020 3:19 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అకస్మిక ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఓ వైపు జనసేన విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్న తరుణంలో ఆయన ఢిల్లీ పర్యటన...

జగన్ అలా ఎంటర్..ఇలా టీడీపీ ఎటాక్

10 Jan 2020 12:45 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో అలా సీబీఐ కోర్టుకు హాజరయ్యారు..ప్రతిపక్ష టీడీపీ ఎటాక్ ప్రారంభించింది. రకరకాల కారణాలతో సీఎం అయిన తర్వాత...

సీఎంగా తొలిసారి కోర్టుకు జగన్

10 Jan 2020 11:40 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారి శుక్రవారం నాడు హైదరాబాద్ లో సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో ఆయన...

అమరావతి జెఏసీ కార్యాలయానికి తాళం

10 Jan 2020 10:45 AM IST
రాజధాని రైతుల ఆందోళన ఉదృతం అవుతోంది. ఇఫ్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో మిగిలిన పార్టీలు కూడా రైతులకు అండగా నిలుస్తున్నాయి. సర్కారు మాత్రం రాజధాని...

స్టాలిన్ కు కేంద్రం షాక్

9 Jan 2020 8:43 PM IST
డీఎంకె అధ్యక్షుడు స్టాలిన్ కు కేంద్రం షాకిచ్చింది. స్టాలిన్ తో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు కూడా ఈ...

అమరావతిపై రైతులతో చర్చలు జరపాలి

9 Jan 2020 3:53 PM IST
ఏపీ రాజధాని అమరావతి విషయంలో సర్కారు వైఖరిని జనసేన తప్పుపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం...
Share it