Telugu Gateway

Top Stories - Page 206

సోషల్ మీడియాపై అసలు విషయం చెప్పిన మోడీ

3 March 2020 4:34 PM IST
ప్రధాని నరేంద్రమోడీ తన ‘సోషల్ మీడియా’ ఖాతాలకు సంబంధించి అసలు విషయం చెప్పేశారు. ఆదివారం నాడు తాను అన్ని ఖాతాల నుంచి దూరంగా ఉంటానని ప్రకటించి కలకలం...

కరోనాపై ఏపీలోనూ అప్రమత్తం

3 March 2020 3:55 PM IST
ఏపీ సర్కారు కూడా కరోనా వైరస్ పై అప్రమత్తం అయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తిని...

రాష్ట్రంలో నడుస్తున్నది ఫ్యాక్షన్ పాలనే

2 March 2020 10:56 PM IST
అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్నదే జనసేన విధానం అని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి,...

జగన్ వి నియంత లక్షణాలు

2 March 2020 2:01 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ చరిత్రలో ఎవరితోనూ పోల్చలేమని..తుగ్లక్, హిట్లర్,...

పార్లమెంట్ ను కుదిపేసిన ఢిల్లీ అల్లర్ల అంశం

2 March 2020 12:20 PM IST
విపక్షాలు ఢిల్లీ అల్లర్ల అంశాన్ని చేపట్టి ప్రభుత్వం ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేశాయి. సోమవారం నుంచి రెండవ దఫా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి....

మనోహర్ ఆధ్వర్వంలో జనసేన సమావేశాలు

1 March 2020 10:44 AM IST
జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలోమార్చి 2 నుంచి పార్టీ ఉత్తరాంధ్ర సమావేశాలు జరగబోతున్నాయి. జనసేన పార్టీ ఉత్తరాంధ్ర సంస్థాగత సమావేశాలు...

విశాఖ ఘటనకు చంద్రబాబే బాధ్యుడు

28 Feb 2020 5:09 PM IST
విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం నాట సంఘటనలపై బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడానికి...

ఆ నోట్లు చెలామణిలోనే ఉంటాయి

27 Feb 2020 9:49 PM IST
ఆ నోట్ వచ్చినప్పటి నుంచి సంచలనాలే. నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంది. రెండు వేల రూపాయల నోట్లు కూడా త్వరలోనే రద్దు అవుతాయంటూ వార్తలు హల్ చల్ చేయటం..కేంద్రం...

అప్పటివరకూ చంద్రబాబుకు నిరసనలే

27 Feb 2020 9:07 PM IST
చంద్రబాబు తన నైజం మార్చుకోనంతకాలం ఆయనకు ఇలాంటి నిరసనలే ఎదురవుతాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. వ్యక్తిగత పర్యటనను చంద్రబాబు...

అనుమతిచ్చి..ఎలా అడ్డుకుంటారు?

27 Feb 2020 4:12 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి ఉత్తరాంధ్ర పర్యటన ఆద్యంతం ఉద్రిక్తంగా మారింది. పర్యటనకు అనుమతించి అడ్డుకోవటం ఏంటి అని చంద్రబాబు పోలీసు అధికారులను...

ఆ బదిలీ రొటీన్ వ్యవహారమే

27 Feb 2020 2:20 PM IST
ఢిల్లీ హైకోర్టు జడ్జి మురళీధర్ బదిలీ వివాదంపై కేంద్రం స్పందించింది. ఇది రొటీన్ వ్యవహారమే అని..ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు లేవని తేల్చిచెప్పింది. సాధారణ...

ఢిల్లీ జడ్జీ బదిలీ కలకలం

27 Feb 2020 11:20 AM IST
సహజంగా ఓ జడ్జి ఒక చోట నుంచి మరో చోటకు బదిలీ అయితే అది మామూలు వార్త. కేవలం సమాచారం కోసం మాత్రమే. కానీ దేశ వ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్న ఢిల్లీ...
Share it