Telugu Gateway

Top Stories - Page 206

దాడి తట్టుకునేలా సూర్య నమస్కారాలు పెంచుతా

6 Feb 2020 7:30 PM IST
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై లోక్ సభ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ వ్యంగాస్త్రాలు సంధించారు. రాహుల్ కు ఏ విషయం అయినా అర్ధం కావటానికి చాలా సమయం...

జగన్ ముందు వాటిపై దృష్టి పెట్టాలి

6 Feb 2020 2:29 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా అంశాలపై దృష్టి సారించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. ఆయన...

వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్

6 Feb 2020 1:29 PM IST
వడ్డీ రేట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) తన పరపతి సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా పాత రేట్లనే...

లోకేష్ ఓడిపోయాక ఇంకా రిఫరెండం ఎందుకు?

5 Feb 2020 5:43 PM IST
తెలుగుదేశం పార్టీపై వైసీపీ అధికార ప్రతినిధి సీ. రామచంద్రయ్య తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తాను అధికారంలో ఉండగా ఎన్నిసార్లు రిఫరెండం పెట్టారని...

జగన్ పై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

5 Feb 2020 4:05 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బిజెపి ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం...

రాష్ట్ర భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం..జగన్

5 Feb 2020 1:32 PM IST
‘విశాఖ మా నగరం, మా ఊరు, మా రాజధాని. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ ఉంటుంది. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుంది....

హైదరాబాద్ లో డాక్టర్ ఆత్మహత్య

4 Feb 2020 12:56 PM IST
ఓ డాక్టర్ ఆత్మహత్య వ్యవహారం మంగళవారం నాడు హైదరాబాద్ లో కలకలం రేపింది. ఆయన తన ఆత్మహత్యకు కారణం వీళ్లేనంటూ ఓ సూసైడ్ లెటర్ లో నలుగురు పేర్లను...

వైజాగ్ లో జగన్ ల్యాండ్ పూలింగ్ ఎలా చేస్తారు?

3 Feb 2020 8:14 PM IST
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ను విమర్శించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఇదే పని ఎలా చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు....

ఇకనైనా చీకటి జీవోలు ఆపండి

3 Feb 2020 7:55 PM IST
అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం అర్ధరాత్రి జీవోలు జారీ చేయటం ఏమిటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

అసలు ‘సెలక్ట్ కమిటీ’ ఉందా..లేదా?

3 Feb 2020 7:12 PM IST
ప్రస్తుతం ఏపీలోని అధికార వర్గాల్లో ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. శాసనమండలి ఛైర్మన్ ఎం ఏ షరీఫ్ మాత్రం తన విచక్షణాధికారాలతో ‘సెలక్ట్ కమిటీ’కి...

దాడులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి

3 Feb 2020 5:30 PM IST
వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తెలుగుదేశం నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన నారా లోకేష్ పైన తీవ్ర విమర్శలు చేశారు....

జగన్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి

1 Feb 2020 9:45 PM IST
కేంద్ర బడ్జెట్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. వ్యవసాయంతోపాటు పలు రంగాలకు బడ్జెట్ లో ఎంతో మెరుగైన కేటాయింపులు చేశారన్నారు....
Share it