Home > Top Stories
Top Stories - Page 206
జగన్ నేరుగా కాకుండా వీడియో సందేశం ఎందుకిచ్చారు?
1 April 2020 7:53 PM ISTమీడియాలో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారంఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులపై బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రజలనుద్దేశించి...
మర్కజ్ కు వెళ్లిన 160 మంది ఇంకా దొరకాలి
1 April 2020 4:49 PM ISTఢిల్లీలోని నిజాముద్దదీన్ మర్కజ్ కు వెళ్లిన వారిలో ఇంకా 160 మందిని గుర్తించాల్సి ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు....
ఏపీలో 44కు చేరిన కరోనా కేసులు
31 March 2020 9:58 PM ISTఏపీలో కూడా కరోనా కేసుల ఉధృతి పెరిగింది. మంగళవారం ఉదయం 15 కరోనా పాజిటివ్ కేసులు రాగా..సాయంత్రం కొత్తగా మరో నాలుగు కేసులు వచ్చాయి. దీంతో ఒక్క రోజులోనే...
తెలంగాణలో 15 కొత్త కరోనా కేసులు
31 March 2020 9:28 PM ISTతెలంగాణలో ఒక్క మంగళవారం నాడే కొత్తగా 15 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97కు చేరింది. తాజాగా...
వోడాఫోన్-ఐడియా ఖాతాదారులకు ఆపన్నహస్తం
31 March 2020 5:43 PM ISTకరోనా కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో తన ఖాతాదారులకు ఆపన్న హస్తం అందిందేందుకు వోడాఫోన్-ఐడియా ముందుకొచ్చింది. ఫీచర్ ఫోన్స్ వినియోగిస్తున్న 100 మిలియన్ల మంది...
స్పైస్ జెట్ వేతనాల్లో 30 శాతం కోత
31 March 2020 4:35 PM ISTదేశంలోని ప్రముఖ చౌక ధరల ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ మార్చి నెల వేతనాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.. ఎక్కువ వేతనాలు ఉన్న వారికి మాత్రమే 30 శాతం...
కెసీఆర్ బాటలోనే మహారాష్ట్ర
31 March 2020 4:14 PM ISTమహారాష్ట్ర కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మోడల్ నే ఫాలో అవుతోంది. తెలంగాణ సర్కారు సోమవారం నాడు రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతోపాటు ఉద్యోగుల...
విద్యుత్ ఛార్జీలు తగ్గించిన మహారాష్ట్ర సర్కారు
31 March 2020 3:50 PM ISTకరోనా సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం సగటున 8 శాతం విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు...
తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా కేసులు
30 March 2020 9:39 PM ISTకరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నాడు కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే సానుకూల అంశం ఏమిటంటే సోమవారం నాడు 13...
కరీంనగర్ లో కొత్తగా రెండు కరోనా కేసులు
30 March 2020 8:14 PM ISTకరీంనగర్ లో కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు తేలాయి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ శశాంక వెల్లడించారు. కరీంనగర్ లో స్థానికుడికి పాజిటివ్ వచ్చిన...
ఫలించిన కెసీఆర్ ప్రయత్నాలు..సీసీఎంబీలో కరోనా పరీక్షలు
30 March 2020 7:03 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రయత్నాలు ఫలించాయి. మంగళవారం నుంచి హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్...
బ్యాంకులు..ఏటీఎంలు పనిచేస్తున్నాయ్
30 March 2020 6:49 PM ISTకరోనా భయంతో బ్యాంకులు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. పలు...
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ
5 Sept 2026 6:40 PM ISTTCS’ HyperVault to establish large-scale AI data center campus in...
5 Sept 2026 4:47 PM ISTరాజకీయంగా నష్టం తప్పదంటున్న బిఆర్ఎస్ నాయకులు!
5 Sept 2026 4:16 PM ISTWill KCR’s Farmhouse Politics Hurt BRS Again? Congress Sees an...
5 Sept 2026 4:12 PM ISTఎన్ఎస్ఈ...జియో ఐపీవోలు వరసగా!
4 Sept 2026 8:54 PM IST
Will KCR’s Farmhouse Politics Hurt BRS Again? Congress Sees an...
5 Sept 2026 4:12 PM ISTWill Action Against Konda Surekha Bring Discipline to Telangana...
3 Sept 2026 5:58 PM ISTGDP Data Controversy: Why Experts Are Questioning Modi Government’s...
3 Sept 2026 1:01 PM ISTCongress Cadre Ignores Revanth Reddy’s Call!
2 Sept 2026 11:56 AM ISTRevanth Losing Credibility? Zero Action on BRS Scams After 1,000 Days
1 Sept 2026 2:15 PM IST



















