Telugu Gateway

Top Stories - Page 205

చర్లపల్లి జైలుకు రేవంత్ రెడ్డి

5 March 2020 7:16 PM IST
నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ల వినియోగించిన కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ ఎంపీ రేవంత రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. గురువారం సాయంత్రం నార్సింగి...

కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు స్విస్ కంపెనీ ఆసక్తి

5 March 2020 5:59 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో గురువారం నాడు స్విస్ కంపెనీ ఐఎంఆర్ ఏజీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల అవకాశాలపై...

పాత్రికేయ దిగ్గజం పొత్తూరి మృతి

5 March 2020 11:05 AM IST
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) గురువారం నాడు హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం...

నాయకుడు అన్ని ప్రాంతాలను సమంగా చూడాలి

4 March 2020 8:28 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం అయిన పులివెందులను ఎలా చూస్తున్నారో..మిగిలిన ప్రాంతాలను కూడా అలాగే చూడాలని జనసేన రాజకీయ వ్యవహారాల...

మంత్రులకు జగన్ హెచ్చరిక

4 March 2020 6:40 PM IST
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మంత్రులకు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. బుధవారం నాడు మంత్రివర్గ సమావేశం...

భూ దందాల కోసమే వైజాగ్ పై వైసీపీ కన్ను

4 March 2020 2:05 PM IST
వైసీపీ సర్కారుపై జనసేన తీవ్ర విమర్శలు చేసింది. కేవలం భూ దందాల కోసమే వైజాగ్ ను రాజధానిగా ఎంపిక చేశారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల...

భారత్ లో 28 కరోనా కేసులు నమోదు

4 March 2020 1:45 PM IST
దేశంలో ఇప్పటివరకూ 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ముఖ్యంగా ప్రజలు వ్యక్తిగతంగా జాగ్రత్తలు...

వ్యభిచార గృహంలో పట్టుబడ్డ జబర్దస్త్ నటులు

4 March 2020 12:27 PM IST
ఎన్ని విమర్శలు ఉన్నా..ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగ్ లు ఉన్నా తెలుగు నాట ‘జబర్దస్త్’ షో గురించి తెలియని వారు ఉండరు. ఆ షో అంతగా పాపులర్ అయింది. జబర్దస్త్...

రాష్ట్ర ప్రగతిని ‘రివర్స్’ చేసిన వైసీపీ సర్కారు

3 March 2020 9:11 PM IST
జగన్మోహన్ రెడ్డి సర్కారు రివర్స్ టెండర్లు అంటూ రాష్ట్ర ప్రగతిని రివర్స్ చేసిందని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు....

కేంద్రాన్ని మాస్క్ లు కోరాం

3 March 2020 6:07 PM IST
తెలంగాణలో కరోనా నియంత్రణకు సర్కారు వంద కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం...

స్త్రీ..పురుషులు కలిస్తే పెళ్లి అయినట్లే!

3 March 2020 5:33 PM IST
ఇదెక్కడి రూల్ అనుకుంటున్నారా?. ఇలా అయితే ఎంత మందికి అనధికారికంగా పెళ్ళి అయిపోయినట్లే అని లెక్కలు వేసుకుంటున్నారా?. ఆగండి..ఆగండి ఈ రూల్ మన దగ్గర...

మందు బాటిళ్ళతో ప్రెస్ మీట్ పెడతారా?. రోజా ఫైర్

3 March 2020 4:50 PM IST
ఏపీలో ‘మద్యం’ రగడ ఆగటం లేదు. ‘జె’ ట్యాక్స్ పేరుతో దోపిడీ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రజలు ఎక్కువగా వాడే...
Share it