Telugu Gateway

Top Stories - Page 205

ఏపీలో కరోనా కేసులు 161

3 April 2020 10:40 AM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం వరకూ వెల్లడైన ఫలితాల్లో కొత్తగా 12 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఏపీలో...

ఏపీకి అరబిందో ఫార్మా 7.5 కోట్ల విరాళం

2 April 2020 9:58 PM IST
కరోనా పోరులో భాగం పంచుకునేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీ అరబిందో ముందుకొచ్చింది. గురువారం నాడు ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ 7.5...

ఏపీలో 149కు చేరిన కరోనా కేసులు

2 April 2020 9:49 PM IST
ఏపీపై ఢిల్లీ దెబ్బ బాగానే పడింది. చాలా రోజుల వరకూ అతి తక్కువ కేసులతో ఉన్న ఏపీలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది....

తెలంగాణలో కొత్తగా 27 కేసులు...మొత్తం 154

2 April 2020 9:31 PM IST
తెలంగాణలో ఒక్క గురువారం నాడే 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 154కి పెరిగింది. కొత్త కేసులు అన్నీ...

పవన్ వినతిపై స్పందించిన కేంద్రం

2 April 2020 8:59 PM IST
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో యు.కె.లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను అన్ని విధాలా ఆదుకోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన...

శక్తివంచన లేకుండా అత్యవసర వ్యర్ధాల నిర్వహణ

2 April 2020 7:16 PM IST
దేశాన్ని కరోనా వైరస్ కుదిపేస్తున్న తరుణంలో కూడా తాము అత్యవసరాల వ్యర్ధాల నిర్వహణలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని రామ్ కీ ఎన్వీరో వెల్లడించింది....

లాక్ డౌన్ ఉల్లంఘిస్తే రెండేళ్ళ జైలు

2 April 2020 6:57 PM IST
కేంద్రం లాక్ డౌన్ విషయంలో కఠిన ఆంక్షలకు సిద్ధమైంది. కొన్ని చోట్ల ఉల్లంఘనలు చోటుచేసుకోవటంతో ఈ అంశంపై అన్ని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు...

లాక్ డౌన్ సమయంలో కూల్చివేతలా?

2 April 2020 5:24 PM IST
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సర్కారు తీరును తప్పుపట్టారు. ఓ వైపు అందరూ కరోనా టెన్షన్ లో ఉంటే..కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కూల్చివేతలకు పాల్పడటం ఏమిటని ...

భారతి సిమెంట్స్ విరాళం ఐదు కోట్లు

2 April 2020 5:04 PM IST
ఏపీలో కరోనాపై పోరుకు భారతి సిమెంట్స్ ఐదు కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. కంపెనీ ఐదు కోట్ల రూపాయలు ఇవ్వగా..భారతి సిమెంట్స్‌ ఉద్యోగులు 14.5 లక్షల...

ఏపీలో కొత్తగా 21 కరోనా కేసులు..132కి చేరిన సంఖ్య

2 April 2020 11:32 AM IST
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. గురువారం ఉదయం పది గంటల నాటికి కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో ఏపీలో మొత్తం...

ఏపీలో 111కి చేరిన కరోనా కేసులు

1 April 2020 10:18 PM IST
ఏపీలో బుధవారం నాడు ఒక్క రోజే 67 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఉదయం 43 కేసులు పాజిటివ్ గా తేలగా..సాయంత్రం కొత్తగా మరో 24 కేసులు పాజిటివ్ గా...

కరోనాతో ఓ వ్యక్తి మృతి..గాంధీ డాక్టర్లపై దాడి

1 April 2020 10:07 PM IST
గాంధీ ఆస్పత్రిలో కలకలం. తెలంగాణలో కరోనా వైరస్ సోకిన బాధితులకు చికిత్స ఇస్తున్న ఆస్పత్రి ఇదే. ఇక్కడి డాక్టర్లు కరోనా కేసులను విజయవంతంగా ట్రీట్ చేసి...
Share it