Home > Top Stories
Top Stories - Page 205
ఏపీలో కరోనా కేసులు 161
3 April 2020 10:40 AM ISTఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం వరకూ వెల్లడైన ఫలితాల్లో కొత్తగా 12 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఏపీలో...
ఏపీకి అరబిందో ఫార్మా 7.5 కోట్ల విరాళం
2 April 2020 9:58 PM ISTకరోనా పోరులో భాగం పంచుకునేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీ అరబిందో ముందుకొచ్చింది. గురువారం నాడు ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి అరబిందో ఫార్మా ఫౌండేషన్ 7.5...
ఏపీలో 149కు చేరిన కరోనా కేసులు
2 April 2020 9:49 PM ISTఏపీపై ఢిల్లీ దెబ్బ బాగానే పడింది. చాలా రోజుల వరకూ అతి తక్కువ కేసులతో ఉన్న ఏపీలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది....
తెలంగాణలో కొత్తగా 27 కేసులు...మొత్తం 154
2 April 2020 9:31 PM ISTతెలంగాణలో ఒక్క గురువారం నాడే 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 154కి పెరిగింది. కొత్త కేసులు అన్నీ...
పవన్ వినతిపై స్పందించిన కేంద్రం
2 April 2020 8:59 PM ISTకరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో యు.కె.లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను అన్ని విధాలా ఆదుకోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన...
శక్తివంచన లేకుండా అత్యవసర వ్యర్ధాల నిర్వహణ
2 April 2020 7:16 PM ISTదేశాన్ని కరోనా వైరస్ కుదిపేస్తున్న తరుణంలో కూడా తాము అత్యవసరాల వ్యర్ధాల నిర్వహణలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని రామ్ కీ ఎన్వీరో వెల్లడించింది....
లాక్ డౌన్ ఉల్లంఘిస్తే రెండేళ్ళ జైలు
2 April 2020 6:57 PM ISTకేంద్రం లాక్ డౌన్ విషయంలో కఠిన ఆంక్షలకు సిద్ధమైంది. కొన్ని చోట్ల ఉల్లంఘనలు చోటుచేసుకోవటంతో ఈ అంశంపై అన్ని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు...
లాక్ డౌన్ సమయంలో కూల్చివేతలా?
2 April 2020 5:24 PM ISTకాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సర్కారు తీరును తప్పుపట్టారు. ఓ వైపు అందరూ కరోనా టెన్షన్ లో ఉంటే..కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కూల్చివేతలకు పాల్పడటం ఏమిటని ...
భారతి సిమెంట్స్ విరాళం ఐదు కోట్లు
2 April 2020 5:04 PM ISTఏపీలో కరోనాపై పోరుకు భారతి సిమెంట్స్ ఐదు కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. కంపెనీ ఐదు కోట్ల రూపాయలు ఇవ్వగా..భారతి సిమెంట్స్ ఉద్యోగులు 14.5 లక్షల...
ఏపీలో కొత్తగా 21 కరోనా కేసులు..132కి చేరిన సంఖ్య
2 April 2020 11:32 AM ISTఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. గురువారం ఉదయం పది గంటల నాటికి కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో ఏపీలో మొత్తం...
ఏపీలో 111కి చేరిన కరోనా కేసులు
1 April 2020 10:18 PM ISTఏపీలో బుధవారం నాడు ఒక్క రోజే 67 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఉదయం 43 కేసులు పాజిటివ్ గా తేలగా..సాయంత్రం కొత్తగా మరో 24 కేసులు పాజిటివ్ గా...
కరోనాతో ఓ వ్యక్తి మృతి..గాంధీ డాక్టర్లపై దాడి
1 April 2020 10:07 PM ISTగాంధీ ఆస్పత్రిలో కలకలం. తెలంగాణలో కరోనా వైరస్ సోకిన బాధితులకు చికిత్స ఇస్తున్న ఆస్పత్రి ఇదే. ఇక్కడి డాక్టర్లు కరోనా కేసులను విజయవంతంగా ట్రీట్ చేసి...
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ
5 Sept 2026 6:40 PM ISTTCS’ HyperVault to establish large-scale AI data center campus in...
5 Sept 2026 4:47 PM ISTరాజకీయంగా నష్టం తప్పదంటున్న బిఆర్ఎస్ నాయకులు!
5 Sept 2026 4:16 PM ISTWill KCR’s Farmhouse Politics Hurt BRS Again? Congress Sees an...
5 Sept 2026 4:12 PM ISTఎన్ఎస్ఈ...జియో ఐపీవోలు వరసగా!
4 Sept 2026 8:54 PM IST
Will KCR’s Farmhouse Politics Hurt BRS Again? Congress Sees an...
5 Sept 2026 4:12 PM ISTWill Action Against Konda Surekha Bring Discipline to Telangana...
3 Sept 2026 5:58 PM ISTGDP Data Controversy: Why Experts Are Questioning Modi Government’s...
3 Sept 2026 1:01 PM ISTCongress Cadre Ignores Revanth Reddy’s Call!
2 Sept 2026 11:56 AM ISTRevanth Losing Credibility? Zero Action on BRS Scams After 1,000 Days
1 Sept 2026 2:15 PM IST




















