Telugu Gateway

Telugugateway Exclusives - Page 91

పధ్నాలుగు రోజులు..1600 కిలోమీటర్లు నడిచాడు

14 April 2020 9:39 AM IST
కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎంతో మంది వందలు..వేల కిలోమీటర్ల కొద్ది నడిచే తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇందులో కార్మికులే ఎక్కువ. ఉన్న చోట...

మహారాష్ట్రలో రెండు వేలు దాటిన కరోనా కేసులు

13 April 2020 9:36 PM IST
దేశ ఆర్ధిక రాజధాని ముంబయ్ నగరం ఉన్న మహారాష్ట్ర కరోనా కేసులతో దేశాన్నే వణికిస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ 13.. సోమవారం నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య ఏకంగా...

వ్యాక్సిన్ వచ్చే వరకూ టెన్షన్ టెన్షనే!

13 April 2020 5:07 PM IST
డబ్ల్యుహెచ్ వో సంచలన వ్యాఖ్యలుకరోనా వైరస్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వైరస్ ముప్పు ఇప్పటికిప్పుడే...

‘కరోనాపై మాస్క్ లు బ్రహ్మస్త్రం’ అంట!

13 April 2020 12:08 PM IST
మాస్క్ మంచిదే. ఇందులో ఆక్షేపించాల్సింది కూడా ఏమీలేదు. వైరస్ వ్యాపించకుండా బయట తిరిగే వాళ్లందరూ మాస్క్ లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా...

ట్రంపే ‘అంతా చేశారు’..అమెరికాను కరోనాతో ముంచారు

13 April 2020 11:18 AM IST
అందరూ హెచ్చరించినా పట్టించుకోని అమెరికా అధ్యక్షుడుప్రధాన వాణిజ్య సలహాదారు సూచనలు బేఖాతర్న్యూయార్స్ టైమ్స్ సంచలన కథనంఒకటి కాదు..రెండు కాదు....

పాస్ లు అడిగినందుకు పోలీసు చేయి నరికారు

12 April 2020 1:04 PM IST
కరోనా కారణంగా దేశమంతా లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో పోలీసులు రాత్రింబవళ్లు ప్రజలు ఎక్కడా కట్టుతప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటూ...

కరోనా ఎఫెక్ట్...విమాన ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు!

12 April 2020 12:47 PM IST
దేశీయ విమాన ప్రయాణికులకు లాక్ డౌన్ తర్వాత కూడా తిప్పలు తప్పేలా లేవు. ఎందుకంటే కరోనా వైరస్ పూర్తిగా దేశం నుంచి పోవటానికి చాలా సమయం పట్టే అవకాశం...

ఏప్రిల్ 30 వరకూ తెలంగాణ లాక్ డౌన్

11 April 2020 9:28 PM IST
తెలంగాణలో లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకూ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు. ఆయన అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం...

లాక్ డౌన్ ను రెడ్ జోన్లకే పరిమితం చేయాలి..జగన్

11 April 2020 4:07 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాక్ డౌన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ ను రెడ్ జోన్లకే పరిమితం చేయాలని ప్రధాని నరేంద్రమోడీకి సూచించారు. అదే...

వంద కోట్లు దాటిన ‘అల.. వైకుంఠపురములో’వ్యూస్

11 April 2020 1:47 PM IST
అల్లు అర్జున్ సినిమా మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. అల..వైకుంఠపురములో సినిమాకు చెందిన పాటలు ఏకంగా వంద కోట్ల పదమూడు (1.13 బిలియన్ ) లక్షల...

ఏపీ కొత్త ఎస్ఈసీగా కనగరాజు

11 April 2020 10:25 AM IST
రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారంలో ఏపీ సర్కారు యమా స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రస్తుతం ఎస్ఈసీ రమేష్ కుమార్ ను తప్పించిన...

ఏపీలో 133 రెడ్ జోన్లు

10 April 2020 7:34 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణ చర్యల్లో భాగంగా కంటైన్మెంట్ క్లస్టర్లుగా సర్కారు చర్యలు ప్రారంభించింది. 13 జిల్లాల్లోనూ కొత్తగా 133 రెడ్ జోన్లుగా...
Share it