Telugu Gateway

Telugugateway Exclusives - Page 174

జగన్ కు ‘పోలవరం అంచనాల పెంపు సంకటం’!

26 Jun 2019 1:17 PM IST
పోలవరం ప్రాజెక్టు వ్యవహారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెద్ద సంకటంగా మారనుందా?. అంటే ఔననే చెబుతున్నాయి అధికార వర్గాలు. ప్రతిపక్షంలో ఉండగా...

ఐఏఎస్ అన్నా..ఇంజనీర్ అన్నా చెప్పన్నా..ఏంటి చెప్పేది!

26 Jun 2019 12:56 PM IST
మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరంలో అవినీతి జరిగిందని గగ్గోలు పెట్టిన జగన్ ఇఫ్పుడు ఇంజనీర్...

కొత్తగా 4791 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై

26 Jun 2019 11:19 AM IST
భారతీయ రైల్వే దేశంలోని పలు రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఒక్క మే నెలలోనే 2.35 కోట్ల మంది ఈ సేవలను ఉపయోగించుకున్నారు....

ఏపీ మంత్రులంతా కోటీశ్వరులే..జగనే చాలా రిచ్

26 Jun 2019 9:42 AM IST
ఏపీ మంత్రివర్గంలో అత్యంత సంపన్నుడు సీఎం జగన్మోహన్ రెడ్డే. ఆయన ఆస్తి 510 కోట్ల రూపాయలు. అంతే కాదు..ఏపీ మంత్రివర్గంలో ఉన్న వారంతా కోటీశ్వరులే. ఈ...

తెలంగాణ అప్పులు 159 శాతం జంప్

26 Jun 2019 9:40 AM IST
కొత్త రాష్ట్రం తెలంగాణ అప్పుల్లో మాత్రం దూసుకెళుతోంది. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇటీవల వరకూ రాష్టంలో అప్పుల 159 శాతం మేర పెరిగాయని సాక్ష్యాత్తూ...

ప్రత్యేక హోదా కేసులు ఎత్తేయండి

25 Jun 2019 3:36 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ల సమావేశంలో భాగంగా రెండవ రోజు ఎస్పీలతో సమావేశం అయిన...

టీడీపీలో గంటా మీటింగ్ కలకలం!

25 Jun 2019 1:21 PM IST
గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదేంటి అంటే గంటా శ్రీనివాసరావు టీడీపీకి చెందిన పదహారు మంది ఎమ్మెల్యేలను తీసుకుని...

నారా లోకేష్ భద్రత కుదింపు

25 Jun 2019 11:10 AM IST
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భద్రతను ఏపీ ప్రభుత్వం కుదించింది. ఇప్పటివరకూ ఆయనకు 5 ప్లస్ 5 భద్రత ఉండగా..ఇప్పుడు దాన్ని...

ప్రత్యేక హోదాపై కేంద్రానిది మళ్ళీ అదే మాట

24 Jun 2019 9:10 PM IST
దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇఛ్చే ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ...

కలెక్టర్ల కాన్ఫనెన్స్ లో ‘జగన్ సంచలన వ్యాఖ్యలు’

24 Jun 2019 11:14 AM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో సోమవారం నాడు ప్రారంభం అయిన కలెక్టర్ల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు..అవినీతికి...

ఆ 400 కోట్ల సచివాలయానికి అయినా కెసీఆర్ వస్తారా?

24 Jun 2019 10:42 AM IST
తెలంగాణ సర్కారు కొత్తగా నాలుగు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన సచివాలయానికి అయినా సీఎం కెసీఆర్ వస్తారా?. ఇదీ ప్రభుత్వ...

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటు!

24 Jun 2019 10:14 AM IST
కాంగ్రెస్ అధిష్టానంపై ధిక్కార స్వరం విన్పిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటు పడటం ఖాయంగా కన్పిస్తోంది. క్రమశిక్షణా కమిటీ...
Share it