Telugu Gateway

Politics - Page 57

ఆ రెండు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగింపు

17 May 2020 3:15 PM IST
మహారాష్ట్ర, తమిళనాడులు లాక్ డౌన్ ను మే 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మహారాష్ట్ర సర్కారు ఆదివారం ఉధయమే తన నిర్ణయాన్ని అధికారికంగా...

వలస కూలీలను సరిహద్దుల్లో వదిలేస్తామనం సరికాదు

17 May 2020 12:41 PM IST
వలస కూలీల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. కార్మికుల కష్టాలు హృదయాన్ని ద్రవింపచేస్తున్నాయని అన్నారు. ‘రాయలసీమ...

సరస్వతి పవరా..మజాకానా!

16 May 2020 3:59 PM IST
డైరక్టర్ లేఖ..నీటి కేటాయింపులు శాశ్వతంముందు ఐదేళ్లకు ఎందుకు ఇచ్చారు..మళ్ళీ ఎందుకు మార్చారుసరస్వతి పవర్ అండ్ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ...

వడ్డీ వ్యాపారిలా వ్యవహరించొద్దు

16 May 2020 2:16 PM IST
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వడ్డీ వ్యాపారిలాగా వ్యవహరించటం మానేసి..పేదలు, ఇతర బలహీన వర్గాల ప్రజలకు నేరుగా నగదు...

ఏపీ రైతు భరోసా యాడ్స్ లో ‘మోడీ మాయం’!

15 May 2020 5:42 PM IST
కేంద్రం నిధులు వాడుకుంటూ ప్రధాని ఫోటో కూడా వేయం వైనం‘మేం పని చేస్తాం. అసలు ప్రచారం చేసుకోం. ఇదీ వైసీపీ మంత్రుల దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు పదే పదే...

రెండు..మూడు ఏసీలు వాడితేనే ఎక్కువ బిల్లు

15 May 2020 4:54 PM IST
టారిఫ్ లో ఎలాంటి మార్పుల్లేవు‘లాక్ డౌన్ తో ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. రెండు, మూడు ఏసీలు వాడితేనే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. అంతే కానీ విద్యుత్...

ఒక్కో రైతు ఖాతాలో 5500 రూపాయలు

15 May 2020 1:38 PM IST
రైతు భరోసా కింద ఏపీ సర్కారు మరో విడత 2800 కోట్ల రూపాయలను రైతుల ఖాతాకు బదిలీ చేసింది. ఒక్కో రైతుకు ఈ దఫా 5500 రూపాయలు అందనున్నాయి. 49,43,590కిపైగా...

మీడియాకు రేవంత్ రెడ్డి వార్నింగ్

14 May 2020 5:19 PM IST
తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కూడా మీడియా ఇలాగే వ్యవహారిస్తే ఆ మీడియాను...

ఉద్ధవ్ ఠాక్రేకు ‘మహా ఊరట’

14 May 2020 4:48 PM IST
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పెద్ద ఊరట. ఎప్పుడైతే కేంద్రం జోక్యంతో మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించిందో అప్పుడే ఆయనకు...

జగన్ మోసం చేశారు

14 May 2020 4:16 PM IST
పోతిరెడ్డిపాడు ఎలా ఆపాలో మాకు తెలుసు‘ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం చేశారు. పోతిరెడ్డిపాడుపై ముందుకెళ్ళే ముందు మాతో మాట్లాడితే బాగుండేది....

టీడీపీ ఓ జూమ్ పార్టీలా మారింది

14 May 2020 4:14 PM IST
తెలుగుదేశం పార్టీపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఓ జూమ్ పార్టీలా మారిందని ఎద్దేవా చేశారు. మహానాడును జూమ్ యాప్ లో...

కెసీఆర్..జగన్ కుమ్మక్కు రాజకీయాలు

14 May 2020 2:19 PM IST
పోతిరెడ్డిపాడు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, ఏపీ సీఎం జగన్ ‘కుమ్మక్కు రాకీయాలు’ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి...
Share it