Telugu Gateway

Politics - Page 53

నిమ్మగడ్డ తీర్పుపై సుప్రీంకెళ్తాం

29 May 2020 5:07 PM IST
ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్..ఆ తర్వాత జారీ చేసిన జీవోలను రద్దు చేసింది. ఈ...

కరోనా పరీక్షల్లో ఏపీనే ఫస్ట్

29 May 2020 2:56 PM IST
కరోనా వస్తుందని ఎవరూ ఖంగారు పడాల్సిన అవసరం లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అది కూడా జ్వరం లాంటిదే అని..మందులు వేసుకుంటే...

ఏకస్వామ్య ప్రభుత్వం అంటే చెల్లదు

29 May 2020 1:30 PM IST
ఎస్ఈసీ రమేష్ కుమార్ అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి...

నిమ్మగడ్డ క్విక్ రెస్పాన్స్

29 May 2020 12:10 PM IST
ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ఎస్ఈసీ రమేష్ కుమార్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు తాను వెంటనే బాధ్యతలు స్వీకరించినట్లు...

జగన్ సర్కారుకు షాక్..నిమ్మగడ్డ తొలగింపు చెల్లదు

29 May 2020 11:43 AM IST
ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు కు బిగ్ షాక్. మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు చెల్లదని హైకోర్టు స్పష్టం...

ఐదేళ్ళ ‘అమ్మ ఒడి’ నిధులతో అద్భుతాలు చేయోచ్చు

29 May 2020 10:42 AM IST
రాష్ట్రంలో ‘శాశ్వత ఉచిత విద్య’ అందించవచ్చుకానీ ‘శాశ్వత పంచుడు పథకాల’పైనే ఫోకస్ఓట్ల కోసమే ఈ తిప్పలు అంటున్న అధికారులుప్రజాధనంతో ఓట్ల వేట‘చంద్రబాబు...

ఈ టర్మ్ లో ప్రత్యేక హోదా సంగతి అంతేనా?

28 May 2020 2:27 PM IST
స్పష్టమైన సంకేతాలు ఇఛ్చిన జగన్!ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆ మాట చెప్పకపోయినా ఈ అంశంపై అదే రకమైన సంకేతాలు మాత్రం స్పష్టంగా ఇచ్చేశారు....

ఆశించిన స్థాయిలో పెద్ద పరిశ్రమలు రాలేదు

28 May 2020 2:07 PM IST
ఏపీకి గత ఏడాది కాలంలో ఆశించిన స్థాయిలో పెద్ద కంపెనీలు రాలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల వరకూ...

‘జగన్నామ’ సంవత్సరం..ఏడాది పాలనపై ‘రివైండ్’

28 May 2020 10:52 AM IST
‘ప్రత్యేక హోదా’ లేఖలతోనే సరివిభజన చట్ట హామీలు తెచ్చుకోలేని నిస్సహాయతప్రభుత్వ పథకాలకు సొంత పేర్లతో విమర్శలుఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చి...

టీడీపీ దృష్టి అంతా ఆ రెండింటిపైనే

27 May 2020 7:51 PM IST
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ దృష్టి అంతా రాజధాని అమరావతి నుంచి పోకుండా చూసుకుని ఎలా...

టీడీపీ ఆఫీసుకు కోవిడ్ నోటీసులు

27 May 2020 6:18 PM IST
మహానాడు సమావేశం జరుగుతున్న ఏపీ టీడీపీ ఆఫీస్ కు సర్కారు కోవిడ్ నోటీసులు ఇచ్చింది. కోవిడ్ 19 నిబంధనల ప్రకారం ప్రస్తుతం దేశంలో ఎక్కడా కూడా రాజకీయ...

పేద రాష్ట్రం ఫుల్ జీతం...ధనిక రాష్ట్రం సగమే

27 May 2020 5:39 PM IST
ఆదాయం విషయంలో తెలంగాణాతో పోలిస్తే ఏపీ పేద రాష్ట్రమే. కానీ ఏపీ సర్కారు మాత్రం మే నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందజేయాలని నిర్ణయించింది. ఈ...
Share it