Telugu Gateway

Politics - Page 27

సచివాలయం కూల్చివేతలు చూస్తాం..అనుమతించండి

7 Aug 2020 1:50 PM IST
తెలంగాణ సచివాలయం కూల్చివేత పనుల పరిశీలనకు అనుమతించాల్సిందిగా కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటీషన్ ను పిల్ గా మార్చి హైకోర్టు...

సీఎం రమేష్ కు కరోనా

7 Aug 2020 12:42 PM IST
బిజెపి ఎంపీ సీఎం రమేష్ కరోనా బారిన పడ్డారు. స్వయంగా ఆయనే ఈ విషయం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చినా ఎలాంటి అనారోగ్య సమస్యలు...

ఎన్నికల నాటికి చిరు జనసేనలోకి ‘ఎంట్రీ’ ఇస్తారా?

7 Aug 2020 11:53 AM IST
మెగా బ్రదర్స్ పై బిజెపి ఆశలు పెట్టుకుందా?సోము వీర్రాజుకు చిరు సలహా సంకేతాలేంటి?ఏపీలో బిజెపి, జనసేనల మధ్య పొత్తు ఉంది. అమరావతి కోసమే ఈ పొత్తు...

‘అమరావతి’పై నోరెత్తని ఆ మాజీ మంత్రులు

7 Aug 2020 11:47 AM IST
నారాయణ..పుల్లారావులు ఎక్కడ?!టీడీపీలో చర్చనీయాంశం అయిన నేతల వైఖరితెలుగుదేశం హయాంలో అమరావతి విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తర్వాత చక్రం తిప్పిన...

చిరంజీవితో సోము వీర్రాజు భేటీ

6 Aug 2020 8:35 PM IST
ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం నాడు మెగాస్టార్ చిరంజీవితో సమావేశం అయ్యారు. ఇటీవలే ఆయన బిజెపి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే....

జగనూ...ఏపీలో వాషింగ్టన్ డీసీని తీసుకొచ్చిపెడతానన్నారు

6 Aug 2020 5:35 PM IST
ఏపీ ప్రజలకు ఆ రాష్ట్రంలోని కీలక నేతలు అందరూ సినిమాలు చూపించిన వారే. ఒక్క చంద్రబాబునాయుడే కాదు .. ప్రస్తుత సీఎం జగన్ కూడా ఆ కోవలోనే ఉన్నారు....

చంద్రబాబు గొప్ప రాజధాని కట్టారంటున్న లోకేష్

6 Aug 2020 5:20 PM IST
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ చెబుతున్నట్ల అదే నిజం అయితే..ఇక వివాదం ఎక్కడ?. ఇక అసలు ఏపీకి కొత్త రాజధాని అవసరం కూడా లేదేమో...

కేశినేని నాని ‘పంచ్’ ఎవరికో!

6 Aug 2020 2:30 PM IST
తెలుగుదేశం నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మన కలలు మనమే సాకారం చేసుకోవాలి. మన కలలు ఎదుటివారు సాకారం...

బాబు దృష్టిలో అమరావతి ఎంతో ‘విలువైనది’

6 Aug 2020 10:43 AM IST
కరోనా నుంచి కోలుకున్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తన సహజశైలిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఎటాక్ ప్రారంభించారు. అమరావతి వ్యవహారంపై...

మోడీ హిందుత్వవాదానికి పునాది వేశారు

5 Aug 2020 10:08 PM IST
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అయోధ్యలో భూమి పూజ అంశంపై స్పందించారు. ఆయన మొదటి నుంచి ఈ కార్యక్రమానిని ప్రధాని మోడీ హాజరు కావటంపై...

వైసీపీలో నిజాయతీపరులు ప్రశ్నించాలి

5 Aug 2020 9:25 PM IST
అధికార వైసీపీలోని నిజాయతీపరులు అమరావతిపై సీఎం జగన్ మాట తప్పిన తీరు గురించి ప్రశ్నించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఎన్నికలకు...

బిజెపికి మేలు చేసిన రాముడు..రాముడికి న్యాయం చేసిన బిజెపి

5 Aug 2020 6:52 PM IST
రాజకీయంగా బిజెపి ఇప్పుడు దేశంలో ఇంత అజేయశక్తిగా నిలిచింది అంటే ఆ పార్టీ అగ్రనేతలతోపాటు ‘రాముడి’ పాత్ర కూడా తక్కువేమీ కాదు. రెండు సీట్లతో ఉన్న బిజెపిని...
Share it