Telugu Gateway

Politics - Page 147

కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం

29 July 2019 1:22 PM IST
కర్ణాటక రాజకీయాల్లో స్పీకర్ రమేష్ కుమార్ ఓ సంచలనంగా మారారు. ఆయన తన నిర్ణయాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. సోమవారం అసెంబ్లీలో యడియూరప్ప సర్కారు...

యడియూరప్ప అసెంబ్లీలోనూ గెలిచారు

29 July 2019 1:20 PM IST
సస్పెన్స్ వీడింది. కర్ణాటకలో యడియూరప్ప సర్కారు విశ్వాసపరీక్షలో విజయం సాధించింది. దీంతో కర్ణాటకలో తిరిగి కమళదళం అధికారంలోకి అధికారికంగా వచ్చినట్లు...

వైసీపీ నేతలకు నారా లోకేష్ సవాల్

28 July 2019 7:13 PM IST
అమరావతి వ్యవహారం హాట్ హాట్ గా మారుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష టీడీపీ జగన్ సర్కారు అమరావతిని పూర్తిగా పక్కన పెట్టారని...

కర్ణాటక రాజకీయాల్లో మరో సంచలనం

28 July 2019 1:57 PM IST
గత కొన్ని రోజులుగా సాగుతున్న కర్ణాటక రాజకీయం ఆదివారం నాడు కొత్త ట్విస్ట్ తీసుకుంది. సోమవారం నాడు కొత్త ముఖ్యమంత్రి యడ్యూరప్ప విశ్వాసపరీక్షకు రెడీ...

జైపాల్ రెడ్డి అస్తమయం

28 July 2019 1:49 PM IST
ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత, దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రవేసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్ రెడ్డి ఇక లేరు. ఆయన...

సాన సతీష్ బాబు అరెస్ట్

27 July 2019 2:27 PM IST
సీబీఐ అంతర్గత వివాదంలో ప్రముఖంగా విన్పించిన పేరు సాన సతీష్ బాబు. ఆయన్ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం రాత్రి పొద్దుపోయిన...

క‌ర్ణాట‌క సీఎంగా య‌డ్యూరప్ప ప్ర‌మాణ‌స్వీకారం

26 July 2019 6:57 PM IST
స‌స్పెన్స్ కు తెర‌ప‌డింది. బిజెపి రంగంలోకి దిగింది. క‌ర్ణాట‌క కొత్త ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప శుక్ర‌వారం సాయంత్రం ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న...

జ‌నసేన‌లో నాదెండ్ల‌కు కీల‌క ప‌ద‌వులు

26 July 2019 6:52 PM IST
జ‌న‌సేన పార్టీలో నాదెండ్ల మ‌నోహ‌ర్ కు ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. ఆయ‌న్ను పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా నియ‌మించ‌టంతో...

ఏపీ దేశానికి ఆద‌ర్శం అవుతుంది

26 July 2019 6:43 PM IST
రాబోయే రోజుల్లో దేశం ఏపీని చూసి నేర్చుకుంటుంద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంత వ‌ర‌కూ అవినీతి నిరోధంపై అంద‌రూ మాట‌లే...

ముగ్గురు ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్

25 July 2019 9:18 PM IST
కుమారస్వామి సర్కారు పతనం తర్వాత కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ వైపు బిజెపి సర్కారు ఏర్పాటుపై ఊగిసలాడుతున్న తరుణంలో స్పీకర్...

కెసీఆర్ చాలా మంచోడు

25 July 2019 3:08 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన ఇది. గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించిన అంశంపై చర్చ సంరద్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు...

నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

25 July 2019 2:48 PM IST
ఏపీ అసెంబ్లీ నుంచి గురువారం నాడు మరో నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ సెషన్ అంతటికి బహిష్కరణకు గురయ్యారు....
Share it