Telugu Gateway

Politics - Page 14

కెసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ

13 Sept 2020 9:36 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరారు....

కేంద్ర మాజీ మంత్రి మృతి

13 Sept 2020 1:35 PM IST
ఆర్జేడీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఆదివారం నాడు తుది శ్వాస విడిచారు. ఆయన తాజాగా ఆర్జేడీకి రాజీనామా చేశారు. బీహార్ ఎన్నికల...

ఏపీ బిజెపికి పది మంది ఉపాధ్యక్షులు

13 Sept 2020 12:31 PM IST
ఐదుగురు ప్రధాన కార్యదర్శులుకొత్త కమిటీని ప్రకటించిన సోము వీర్రాజుఏపీ బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించారు. అందులో పది...

మళ్ళీ ఆస్పత్రిలో చేరిన అమిత్ షా

13 Sept 2020 9:37 AM IST
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి ఆస్పత్రిలో చేరారు. కోవిడ్ నుంచి రికవరి అయిన తర్వాత కూడా పలు సమస్యలు వేధిస్తున్నట్లు కన్పిస్తోంది. కొద్ది రోజుల...

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు

11 Sept 2020 9:59 PM IST
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జి మారారు. ఇప్పటి వరకూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌ గా ఉన్న కుంతియాను తొలగించి.. ఆయన స్థానంలో మాణికం ఠాగూర్‌ను...

తిరుమల పింక్ డైమండ్..ఆభరణాలపైనా సీబీఐ విచారణ

11 Sept 2020 8:21 PM IST
అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఏపీ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించటాన్ని జనసేన స్వాగతించింది. అదే సమయంలో దీనికి కొత్త లింక్ పెట్టింది. సీబీఐ విచారణను ఒక్క...

కెసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తాం

11 Sept 2020 3:24 PM IST
తెలంగాణ ప్రజల పక్షాన బిజెపి నిలబడితే, నిజాం, రజాకార్ల పక్కన ముఖ్యమంత్రి కెసీఆర్ నిలబడ్డారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కెసీఆర్...

వైఎస్ఆర్ ఆసరాను ప్రారంభించిన జగన్

11 Sept 2020 1:05 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసు నుంచి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళల అభ్యున్నతికి...

అంతర్వేది ఘటన..సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ

11 Sept 2020 1:02 PM IST
అంతర్వేది నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనకు సంబంధించిన కేసును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు...

అంతర్వేది ఘటనలో చంద్రబాబు, లోకేష్ ల హస్తం

11 Sept 2020 12:58 PM IST
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం దగ్ధమైన ఘటన వెనుక టీడీపీ...

అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ

10 Sept 2020 8:04 PM IST
అంతర్వేది దేవాలయంలో రథం దగ్దానికి సంబంధించి ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం...

కేంద్రంతో ఇక బిగ్ ఫైట్స్..టీఆర్ఎస్

10 Sept 2020 7:21 PM IST
కేంద్రంతో ఇక పార్లమెంట్ లో పోరాటం చేయబోతున్నామని..దాన్ని యుద్ధం అనుకున్నా తమకు అభ్యంతరం లేదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు...
Share it