Home > Politics
Politics - Page 14
కెసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ
13 Sept 2020 9:36 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరారు....
కేంద్ర మాజీ మంత్రి మృతి
13 Sept 2020 1:35 PM ISTఆర్జేడీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఆదివారం నాడు తుది శ్వాస విడిచారు. ఆయన తాజాగా ఆర్జేడీకి రాజీనామా చేశారు. బీహార్ ఎన్నికల...
ఏపీ బిజెపికి పది మంది ఉపాధ్యక్షులు
13 Sept 2020 12:31 PM ISTఐదుగురు ప్రధాన కార్యదర్శులుకొత్త కమిటీని ప్రకటించిన సోము వీర్రాజుఏపీ బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించారు. అందులో పది...
మళ్ళీ ఆస్పత్రిలో చేరిన అమిత్ షా
13 Sept 2020 9:37 AM ISTకేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి ఆస్పత్రిలో చేరారు. కోవిడ్ నుంచి రికవరి అయిన తర్వాత కూడా పలు సమస్యలు వేధిస్తున్నట్లు కన్పిస్తోంది. కొద్ది రోజుల...
కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు
11 Sept 2020 9:59 PM ISTతెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జి మారారు. ఇప్పటి వరకూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న కుంతియాను తొలగించి.. ఆయన స్థానంలో మాణికం ఠాగూర్ను...
తిరుమల పింక్ డైమండ్..ఆభరణాలపైనా సీబీఐ విచారణ
11 Sept 2020 8:21 PM ISTఅంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఏపీ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించటాన్ని జనసేన స్వాగతించింది. అదే సమయంలో దీనికి కొత్త లింక్ పెట్టింది. సీబీఐ విచారణను ఒక్క...
కెసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తాం
11 Sept 2020 3:24 PM ISTతెలంగాణ ప్రజల పక్షాన బిజెపి నిలబడితే, నిజాం, రజాకార్ల పక్కన ముఖ్యమంత్రి కెసీఆర్ నిలబడ్డారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కెసీఆర్...
వైఎస్ఆర్ ఆసరాను ప్రారంభించిన జగన్
11 Sept 2020 1:05 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసు నుంచి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళల అభ్యున్నతికి...
అంతర్వేది ఘటన..సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ
11 Sept 2020 1:02 PM ISTఅంతర్వేది నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనకు సంబంధించిన కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు...
అంతర్వేది ఘటనలో చంద్రబాబు, లోకేష్ ల హస్తం
11 Sept 2020 12:58 PM ISTవైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం దగ్ధమైన ఘటన వెనుక టీడీపీ...
అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ
10 Sept 2020 8:04 PM ISTఅంతర్వేది దేవాలయంలో రథం దగ్దానికి సంబంధించి ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం...
కేంద్రంతో ఇక బిగ్ ఫైట్స్..టీఆర్ఎస్
10 Sept 2020 7:21 PM ISTకేంద్రంతో ఇక పార్లమెంట్ లో పోరాటం చేయబోతున్నామని..దాన్ని యుద్ధం అనుకున్నా తమకు అభ్యంతరం లేదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు...











