Telugu Gateway

Latest News - Page 907

సచివాలయం వైజాగ్ లో..మంత్రుల క్వార్టర్లు అమరావతిలోనా?

21 Dec 2019 10:10 AM IST
జీఎఎన్ రావు కమిటీ కామెడీప్రాంతమే కాకుండా స్థలాల ఎంపిక కూడా కమిటీయే చేసిందా?మరి సచివాలయం ఎక్కడ కట్టాలో ఎందుకు చెప్పలేదు?33 వేల ఎకరాల్లో అసలు ఏదీ...

జగన్ చెప్పిందే జీఎన్ రావు కమిటీ కూడా చెప్పింది

20 Dec 2019 6:08 PM IST
ఆంధ్రప్రదేశ్ లో రాజధాని మార్పు ఖరారు అయిపోయింది. ఇది అధికారికం కూడా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏదైతే చెప్పారో..జీఎన్ రావు కమిటీ కూడా అదే...

జగన్ చేతికి రాజధాని కమిటీ నివేదిక

20 Dec 2019 5:07 PM IST
ఏపీలో ప్రస్తుతం ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది రాజధాని అంశమే. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన పెద్ద దుమారమే రేపుతోంది....

నిపుణుల కమిటీ రైతుల అభిప్రాయాలు అడగలేదే?

20 Dec 2019 2:22 PM IST
అమరావతిలో ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాజకీయ...

అమ్మాయిలూ అశ్లీల వీడియోలు చూస్తున్నారు

20 Dec 2019 1:29 PM IST
అశ్లీల వీడియోలు అనగానే అందరూ మగవాళ్ల వైపే అనుమానంగా చూస్తారు. ఎందుకంటే వాళ్లే ఎక్కువ ఈ వీడియోలు చూస్తారనే నమ్మకం. ఇందులో చాలా వరకూ నిజం లేకపోలేదు....

రాజధానిపై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

20 Dec 2019 12:42 PM IST
అమరావతిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేయనున్నట్లు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై వైసీపీ నేతలు అయినా తమ...

‘ప్రతి రోజూ పండగే’ మూవీ రివ్యూ

20 Dec 2019 12:12 PM IST
‘ఎవరికైనా చావు అంటే భయమే. నిజంగా చావు అన్నా కూడా భయం లేని వారు ఎవరైనా ఉన్నారంటే అది చాలా అరుదే అని చెప్పొచ్చు. అయితే కొన్ని రోజుల్లోనే చనిపోతామని...

మీడియా మళ్ళీ ‘చలో వైజాగ్’ అనాల్సిందేనా?!

19 Dec 2019 5:14 PM IST
సరిగ్గా ఐదున్నర సంవత్సరాల క్రితం వరకూ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేసిన మీడియా సంస్థలు రాష్ట్ర విభజనతో చలో అమరావతి అనాల్సి వచ్చింది. నాలుగున్నర...

అభివృద్ధి వికేంద్రీకరణ ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది?!

19 Dec 2019 5:13 PM IST
ఏ రాష్ట్రంలో అయినా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే మంచిదే.ఇందులో ఆక్షేపించాల్సిన అవసరం ఏమీ లేదు. వైసీపీ నేతలకు ఇప్పుడే శివరామకృష్ణ కమిటీ నివేదిక...

ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్న జగన్

19 Dec 2019 3:13 PM IST
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుపట్టారు. అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చిన...

సీఎం తన ఆలోచన బయటపెట్టారు

19 Dec 2019 2:43 PM IST
ఏపీకిమూడు రాజధానుల అంశంపై రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది. గురువారం నాడు తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన...

ట్రంప్ కు అభిశంసన షాక్

19 Dec 2019 2:18 PM IST
ప్రచారమే నిజం అయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ తగిలింది. ఆయన్ను ఏకంగా ప్రతినిధుల సభ అభిశంసించినా పదవికి మాత్రం ఢోకాలేదు. కాకపోతే...
Share it