Telugu Gateway

Latest News - Page 874

ముందు ఈ పని చేయండి..మూడు రాజధానులు తర్వాత

13 Feb 2020 1:42 PM IST
‘రాష్ట్ర ప్రభుత్వానికి నా విన్నపం ఏమిటంటే మూడు రాజధానులు తర్వాత నిర్మించవచ్చు. ముందు పది వేల మంది కార్మికులకు ఉపయోగపడే జోహరాపురం వంతెన పూర్తి చేయండి....

అమిత్ షాతో భేటీ కోసం ఢిల్లీకి జగన్

13 Feb 2020 12:46 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఆయన ఈ పర్యటన తలపెట్టారు. బుధవారం నాడు...

ఏపీలో మంత్రి సంతకం ఫోర్జరీ..కేసు నమోదు

13 Feb 2020 12:12 PM IST
ఆంధ్రప్రదేశ్ లో ఓ వ్యక్తి ఏకంగా మంత్రి సంతకమే ఫోర్జరీ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి తానేటి వనతి పోలీసు కేసు పెట్టారు. అంతే కాదు ఆమె ఈ...

నేరస్థులకు టిక్కెట్లు ఎందుకిచ్చారో పార్టీలు చెప్పాలి

13 Feb 2020 12:01 PM IST
రాజకీయాలు నేరమయం కావటంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో ఇచ్చిన తీర్పును మరింత కఠినం చేసింది. ఏ రాజకీయ పార్టీ అయినా నేరస్ధులకు...

ఎల్లా...తొలి కృత్రిమ మేథ పోలీస్ ఆఫీసర్ ను చూశారా?!

13 Feb 2020 11:02 AM IST
ఆమె పేరు ఎల్లా. కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో తొలి పోలీస్ ఆఫీసర్. ఎక్కడ అనుకంటున్నారా?. న్యూజిలాండ్ లో. అక్కడి పోలీసులు ఈ అసాదారణ కొత్త...

అప్పటి చంద్రబాబు అంచనాలే..ఇప్పటి జగన్ అంచనాలు!

13 Feb 2020 9:54 AM IST
మరి అప్పటి అవినీతి ఇప్పుడు లేదా?జగన్ రివర్స్ గేర్లు ఎన్నోచంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు అంచనాలను 55,548 కోట్ల రూపాయలకు పెంచారు. దీనిపై అప్పట్లో...

న్యాయ రాజధానిలో ఆడబిడ్డకు న్యాయం చేయరా?

12 Feb 2020 8:57 PM IST
కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నామని చెబుతున్నారు. కానీ ఓ ఆడబిడ్డకు న్యాయం చేయమంటే మాత్రం పట్టించుకోవటంలేదు. అన్యాయానికి గురైన మహిళ రోడ్డెక్కి తనకు...

మోడీ దృష్టికి మూడు రాజధానుల వ్యవహారం

12 Feb 2020 8:14 PM IST
ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల వ్యవహారాన్ని తీసుకెళ్ళారు. అంతే కాదు..హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు...

బడ్జెట్ సెషన్స్ తర్వాత వైజాగ్ నుంచి పాలన

12 Feb 2020 7:16 PM IST
ఏపీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి వైజాగ్ రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల...

తెలంగాణ సచివాలయం కూల్చొద్దు..హైకోర్టు

12 Feb 2020 5:57 PM IST
తెలంగాణ సర్కారుకు షాక్. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకూ ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చివేయవద్దని హైకోర్టు ఆదేశించింది. కనీసం డిజైన్లు కూడా ఖరారు...

ఇదేనా రైతులపై కెసీఆర్ ప్రేమ?

12 Feb 2020 5:31 PM IST
సీఎంకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖముఖ్యమంత్రి కెసీఆర్ ఏకంగా పదకొండు గంటల పాటు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడితే అందులో రైతుల గురించి మాట్లాడేందుకు ఐదు...

జగన్ కేసు ఏప్రిల్ 9కి వాయిదా

12 Feb 2020 4:51 PM IST
తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసు ఏప్రిల్ 9కి వాయిదా పడింది. వారం వారం కోర్టుకు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్...
Share it