Telugu Gateway

Latest News - Page 869

ట్రంప్ తో విందుకు కెసీఆర్ కు ఆహ్వానం

22 Feb 2020 11:45 AM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఇవ్వనున్న విందులో...

సిట్ ఓకే...కానీ జగన్ కు ‘కేబినెట్ చిక్కులు’!?

22 Feb 2020 10:42 AM IST
కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నిస్తే జగన్ కు సమస్యలే!ఆయన కేసులపైనే ప్రభావం చూపిస్తుంది అంటున్న ఐఏఎస్ లుగత ప్రభుత్వ హయాంలో అక్రమాలను నిగ్గుతేల్చేందుకు...

టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై ‘సిట్’

22 Feb 2020 10:04 AM IST
తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో సాగిన అక్రమాలు..కుంభకోణాలపై విచారణకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది....

ట్రంప్ బస చేసే సూట్ అద్దె రోజుకు 8 లక్షలు!

21 Feb 2020 7:12 PM IST
అమెరికా అధ్యక్షుడి పర్యటన అంటే ఆ హంగామా మామూలుగా ఉండడు. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత్ పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో ఆయన భారత్ లో...

అచ్చెన్నాయుడు బుక్ అయినట్లేనా?!

21 Feb 2020 6:44 PM IST
టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుక్ అయినట్లేనా?. అంటే ఔననే చెబుతోంది వైసీపీ సర్కారు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో...

‘భీష్మ’మూవీ రివ్యూ

21 Feb 2020 12:29 PM IST
నితిన్ ఈ సారి చాలా గ్యాప్ తీసుకున్నాడు. శ్రీనివాస కళ్యాణం తర్వాత ఈ హీరో చేసిన సినిమానే ‘భీష్మ’. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు అన్నట్లు ఓ...

చంద్రబాబు, లోకేష్ లే అత్యంత అవినీతిపరులు

20 Feb 2020 6:21 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుటుంబ ఆస్తుల ప్రకటనపై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కు హవాలా లావాదేవీల...

జగన్ ఆస్తులు సీబీఐ..ఈడీలు ప్రకటిస్తాయి

20 Feb 2020 5:35 PM IST
దేవాన్ష్ ఆస్తి 19.42 కోట్లు..లోకేష్ ఆస్తి 24 కోట్లుముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు...

నాపై దాడి టీడీపీ గుండాల పనే

20 Feb 2020 5:06 PM IST
ప్రతిపక్ష టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. తొలుత పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై దాడి చేశారు. తర్వాత ఎంపీ నందిగం సురేష్...

వెలిగొండ పనులను పరిశీలించిన జగన్

20 Feb 2020 4:38 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పనుల ప్రగతిని అధికారులను అడిగి...

కోటి విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్

20 Feb 2020 1:39 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలుత ప్రకటించినట్లుగా కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయల విరాళంగా అందజేశారు. గురువారం నాడు న్యూఢిల్లీలో ఆయన ఈ మేరకు...

రోజా వాహనాన్ని అడ్డుకున్నఅమరావతి రైతులు

20 Feb 2020 12:42 PM IST
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాకు అమరావతి సెగ తగిలింది. ఆమె వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొని...
Share it