Telugu Gateway

Latest News - Page 841

ఏపీలో 44కు చేరిన కరోనా కేసులు

31 March 2020 9:58 PM IST
ఏపీలో కూడా కరోనా కేసుల ఉధృతి పెరిగింది. మంగళవారం ఉదయం 15 కరోనా పాజిటివ్ కేసులు రాగా..సాయంత్రం కొత్తగా మరో నాలుగు కేసులు వచ్చాయి. దీంతో ఒక్క రోజులోనే...

తెలంగాణలో 15 కొత్త కరోనా కేసులు

31 March 2020 9:28 PM IST
తెలంగాణలో ఒక్క మంగళవారం నాడే కొత్తగా 15 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97కు చేరింది. తాజాగా...

కెసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

31 March 2020 6:16 PM IST
22 వేల కోట్లతో కాళేశ్వరం టెండర్లకు ఇది సమయమాలాక్ డౌన్ లో ప్రజాభిప్రాయ సేకరణ ఎలా జరుపుతారు?‘కాళేశ్వరం ప్రాజెక్టులో మూడవ టీఎంసీ నీటి పంపింగ్ కు...

వోడాఫోన్-ఐడియా ఖాతాదారులకు ఆపన్నహస్తం

31 March 2020 5:43 PM IST
కరోనా కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో తన ఖాతాదారులకు ఆపన్న హస్తం అందిందేందుకు వోడాఫోన్-ఐడియా ముందుకొచ్చింది. ఫీచర్ ఫోన్స్ వినియోగిస్తున్న 100 మిలియన్ల మంది...

స్పైస్ జెట్ వేతనాల్లో 30 శాతం కోత

31 March 2020 4:35 PM IST
దేశంలోని ప్రముఖ చౌక ధరల ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ మార్చి నెల వేతనాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.. ఎక్కువ వేతనాలు ఉన్న వారికి మాత్రమే 30 శాతం...

కెసీఆర్ బాటలోనే మహారాష్ట్ర

31 March 2020 4:14 PM IST
మహారాష్ట్ర కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మోడల్ నే ఫాలో అవుతోంది. తెలంగాణ సర్కారు సోమవారం నాడు రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతోపాటు ఉద్యోగుల...

విద్యుత్ ఛార్జీలు తగ్గించిన మహారాష్ట్ర సర్కారు

31 March 2020 3:50 PM IST
కరోనా సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం సగటున 8 శాతం విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు...

ఆన్ లైన్ లో మద్యం సరఫరా

31 March 2020 3:33 PM IST
దేశంలో అందరూ కరోనా కారణంతో టెన్షన్ టెన్షన్ తో గడుపుతుంటే వీళ్ళది ఓ ప్రత్యేక బాధ. నిత్యం మందు పడందే ఉండలేని వారు లాక్ డౌన్ తో నానా ఇబ్బందులు...

ఏపీలో 40కి చేరిన కరోనా కేసులు

31 March 2020 1:37 PM IST
ఇటీవల వరకూ ఏపీ కరోనా కేసుల విషయంలో అతి తక్కువ సంఖ్యతో ఉంటూ వచ్చింది. కానీ సడన్ గా ఈ సంఖ్య 40కి చేరటం రాష్ట్ర ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. సోమవారం...

కెసీఆర్ సర్కారు నిర్ణయం..ప్రైవేట్ ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్

31 March 2020 12:11 PM IST
కేంద్రం సూచనలకు భిన్నంగా తెలంగాణ సర్కారు నిర్ణయం!కరోనా విస్తృతిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర సర్కారు అందరికీ స్పష్టమైన...

తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా కేసులు

30 March 2020 9:39 PM IST
కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నాడు కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే సానుకూల అంశం ఏమిటంటే సోమవారం నాడు 13...

కరోనాపై పోరుకు రిలయన్స్ విరాళం 500 కోట్లు

30 March 2020 9:29 PM IST
దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కరోనాపై పోరుకు భారీ మొత్తం విరాళం ప్రకటించింది. పీఎం కేర్స్ నిధికి 500 కోట్ల రూపాయలు...
Share it