Telugu Gateway

Latest News - Page 836

ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్

6 April 2020 9:32 AM IST
కరోనా బారిన పడ్డ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆస్పత్రిలో చేరారు. వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండి వైద్య సేవలు పొందినా ఆయన శరీరంలోని వైరస్ ఇంకా...

తెలంగాణలో 334కు చేరిన కరోనా కేసులు

6 April 2020 9:11 AM IST
తెలంగాణలో కరోనా కేసులకు ఏ మాత్రం బ్రేక్ పడటం లేదు. ఆదివారం ఒక్క రోజే 62 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల...

లైట్లు ఆగాయి...దీపాలు వెలిగాయి

5 April 2020 9:55 PM IST
ఆదివారం రాత్రి తొమ్మిది గంటలు. దేశంలోని ప్రతి ఇంట్లో ఒకేసారి విద్యుత్ లైట్లు ఆగిపోయాయి. దీపాలు వెలిగాయి. తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల తొమ్మిది...

జగన్ కు మోడీ ఫోన్

5 April 2020 8:38 PM IST
ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో ఆయన అంశంపై...

కర్నూలులో 53కు పెరిగిన కరోనా కేసులు

5 April 2020 7:50 PM IST
252కు పెరిగిన ఏపీలో మొత్తం కేసులుఏపీలో కొత్త కరోనా కేసుల నమోదులో స్పీడ్ ఏ మాత్రం ఆగటం లేదు. ఆదివారం నాడు జరిపిన పరీక్షల్లో ఒక్క కర్నూలులోనే 26 కొత్త...

అల్లు అర్జున్ కోసం..!

5 April 2020 6:59 PM IST
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8న. ఈ హీరో అల...వైకుంఠపురములో సినిమా సూపర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. అదే జోష్ లో కొత్త సినిమాకు...

అమెరికా కొంప ముంచింది అదేనా?

5 April 2020 5:39 PM IST
కొవిడ్ 19 దెబ్బకు అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 5 ఉదయం ఆరు గంటలకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,12,245. మరణాల సంఖ్య...

ఏప్రిల్ 14న మార్కెట్లో వన్ ప్లస్ 8 సిరీస్ ఫోన్లు

5 April 2020 4:41 PM IST
వన్ ప్లస్ విభాగంలో అత్యంత ఖరీదైన ఫోన్ ఏప్రిల్ 14న మార్కెట్లోకి రాబోతోంది. వన్ ప్లస్ 8 ప్రొ, వన్ ప్లస్ 8 ఫోన్ల విడుదలకు రంగం సిద్ధం అయింది. ఈ ఫోన్ల...

సోనియా.. మమతలకు ప్రధాని మోడీ ఫోన్

5 April 2020 4:03 PM IST
కరోనా నివారణ కోసం దేశంలో చేపడుతున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు పలువురు కీలక నేతలతో చర్చించారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులతోపాటు...

మలేషియన్ల కోసం ప్రత్యేక ఫ్లైట్..బ్రేక్ వేసిన ఢిల్లీ విమానాశ్రయ సిబ్బంది

5 April 2020 4:00 PM IST
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగటానికి ప్రధాన కారణాల్లో ఢిల్లీలో జరిగిన ఓ సమావేశం కూడా కారణంగా నిలిచింది. అక్కడకు వచ్చిన మలేషియన్ల...

ఏపీలో పన్నెండు గంటల్లోనే 34 కేసులు

5 April 2020 3:16 PM IST
ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శనివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకూ అంటే పన్నెండు గంటల్లో కొత్తగా 34 కరోనా...

మోసగాళ్లు విడుదల ఎప్పుడో చెప్పిన విష్ణు

5 April 2020 3:05 PM IST
కరోనా సమయం ఇది. కొత్త సినిమాలు లేక ప్రేక్షకులు కూడా సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ ఉంది. మరి ఈ నెలలో కొత్త...
Share it