Telugu Gateway

Latest News - Page 834

ఏపీలో కొత్తగా 15 కేసులు

8 April 2020 10:38 AM IST
తగ్గినట్లే తగ్గి ఏపీలో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి బుధవారం ఉదయం తొమ్మిది గంటల వరకూ ఏపీలో కొత్తగా 15 కరోనా పాజిటివ్...

అల్లు అర్జున్ ‘పుష్ప’ ఫస్ట్ లుక్ వచ్చేసింది

8 April 2020 9:55 AM IST
సుకుమార్ మార్క్ ఫస్ట్ లుక్. రామ్ చరణ్ కు ‘రంగస్థలం’ ఎలాగో..అల్లు అర్జున్ కు ‘పుష్ప’ అలా కాబోతుందా?. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే అలాగే...

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లేనా?

7 April 2020 9:59 PM IST
కొత్తగా పది కేసులు..మొత్తం 314ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతుందా?. గత కొన్ని రోజుల స్పీడ్ కూ..మంగళవారం నాటి పరిస్థితికి మాత్రం తేడా...

తెలంగాణలో కొత్తగా 40 కరోనా కేసులు..మొత్తం 404

7 April 2020 9:25 PM IST
మంగళవారం నాడు ఒక్క రోజే తెలంగాణలో 40 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 404కు పెరిగింది. ఇప్పటివరకూ 45 మంది...

హైదరాబాద్ లో మహీంద్రా ఉచిత క్యాబ్ సేవలు

7 April 2020 8:10 PM IST
మహీంద్ర సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఉచిత అత్యవసర క్యాబ్ సేవలను మహీంద్రా లాజిస్టిక్స్ అలిటీ (ALYTE)...

అందరితో చర్చించాకే లాక్ డౌన్ పై తుది నిర్ణయం

7 April 2020 7:20 PM IST
లాక్ డౌన్ పొడిగింపు విషయంలో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఓ వైపు అన్ని పరిణామాలు లాక్ డౌన్ పొడిగింపు దిశగా సాగుతున్నా..కేంద్రం మాత్రం ప్రస్తుతం...

వైద్యులకు సర్కారు భరోసా ఇవ్వాలి

7 April 2020 7:18 PM IST
కరోనాపై పోరులో నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బందికి ప్రభుత్వం తగిన రక్షణ, భద్రత కల్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్...

ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోత్సాహకాల జీవో జారీ

7 April 2020 5:29 PM IST
కరోనాపై పోరులో అలుపెరగని కృషి చేస్తున్న వైద్యులు, పారిశుధ్య కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సోమవారం నాడు ప్రత్యేక వరాలు ప్రకటించిన సంగతి...

క్వారంటైన్ లోకి సీఎం భద్రతా సిబ్బంది

7 April 2020 5:03 PM IST
కరోనా ఇప్పుడు ప్రపంచంలో అందరినీ వణికిస్తోంది. తాజాగా సీఎం భద్రతా సిబ్బంది టీ తాగిన ఫలితం వారంతా క్వారంటైన్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ టీ షాప్ కూడా...

కెసీఆర్ కరోనాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు

7 April 2020 2:03 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాకు సీఎం కెసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారని విమర్శించారు....

తల్లి అంత్యక్రియలకూ కొడుకు నో

7 April 2020 12:28 PM IST
బంధాలు లేవు...బంధుత్వాలు లేవు. కరోనా దెబ్బకు అంతా కకావికలం. ఎవరికి వారు బతుకు జీవుడా...ఎలా అయితే కరోనా బారిన పడకుండా బతుకుతాం అనే మార్గాలు...

కరోనాతో ఏపీలో ఒకరు మృతి

7 April 2020 11:44 AM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా కర్నూలు జిల్లాకు చెందిన 45 సంవత్సరాల వ్యక్తి మరణించారు. దీంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. సోమవారం సాయంత్రం...
Share it