Telugu Gateway

Latest News - Page 831

‘వకీల్ సాబ్’ పై క్లారిటీ ఇచ్చిన శ్రుతిహాసన్

11 April 2020 5:47 PM IST
పవన్ కళ్యాణ్, శృతిహాసన్ జంటగా నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ రాలేదు. కానీ తాజాగా...

లాక్ డౌన్ రెండు వారాలు పొడిగించటమే మంచిది..కెసీఆర్

11 April 2020 4:27 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని నరేంద్రమోడీకి సూచించారు. దీని వల్లే మంచి ఫలితాలు వస్తాయన్నారు. లాక్...

లాక్ డౌన్ ను రెడ్ జోన్లకే పరిమితం చేయాలి..జగన్

11 April 2020 4:07 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాక్ డౌన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ ను రెడ్ జోన్లకే పరిమితం చేయాలని ప్రధాని నరేంద్రమోడీకి సూచించారు. అదే...

వంద కోట్లు దాటిన ‘అల.. వైకుంఠపురములో’వ్యూస్

11 April 2020 1:47 PM IST
అల్లు అర్జున్ సినిమా మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. అల..వైకుంఠపురములో సినిమాకు చెందిన పాటలు ఏకంగా వంద కోట్ల పదమూడు (1.13 బిలియన్ ) లక్షల...

కనగరాజ్ కరోనా కట్టడి చేసే శాస్త్త్రవేత్తా..అంత హడావుడి ఎందుకు?

11 April 2020 1:07 PM IST
లాక్ డౌన్ రోజుల్లో కనగరాజ్ ఏపీకి ఎలా వచ్చారు?ట్విట్టర్ లో అచ్చెన్నాయుడుదేశమంతా కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో ఏపీ కొత్త ఎస్ఈసీ రాష్ట్రానికి ఎలా...

ఏపీ కొత్త ఎస్ఈసీగా కనగరాజు

11 April 2020 10:25 AM IST
రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారంలో ఏపీ సర్కారు యమా స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రస్తుతం ఎస్ఈసీ రమేష్ కుమార్ ను తప్పించిన...

తెలంగాణలో కొత్తగా 16 కేసులు

10 April 2020 8:51 PM IST
కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలో 487కి పెరిగింది. శుక్రవారం నాడు కొత్తగా 16 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి....

ఎస్ఈసీ తొలగింపునకు ఇదేనా సమయం?

10 April 2020 8:01 PM IST
ఏపీ సర్కారు నిర్ణయంపై జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపునకు ఇదేనా సమయం అని జనసేన అధినేత...

ఏపీలో 133 రెడ్ జోన్లు

10 April 2020 7:34 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణ చర్యల్లో భాగంగా కంటైన్మెంట్ క్లస్టర్లుగా సర్కారు చర్యలు ప్రారంభించింది. 13 జిల్లాల్లోనూ కొత్తగా 133 రెడ్ జోన్లుగా...

తెలంగాణకు రిలయన్స్ విరాళం ఐదు కోట్లు

10 April 2020 6:53 PM IST
కరోనాపై పోరుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐదు కోట్ల రూపాయల విరాళం అందజేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్...

రమేష్ కుమార్ తొలగింపు చెల్లదు!

10 April 2020 6:11 PM IST
కొత్త నియామకాలకే ఆర్డినెన్స్ వర్తింపుస్పష్టం చేసిన న్యాయనిపుణులుఎస్ఈసీ ఖర్చుతో రమేష్ కుమార్ అప్పీల్ చేయవచ్చుఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు మరో...

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వేటు

10 April 2020 5:53 PM IST
జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వేటు వేసింది. ఈ మేరకు శుక్రవారం నాడు...
Share it