Telugu Gateway

Latest News - Page 823

పిల్లలు స్కూళ్ళకు ఇక ఇలా వెళ్ళాల్సిందేనా?!

22 April 2020 11:06 AM IST
ఇప్పటివరకూ స్వేచ్చగా...హాయిగా నవ్వుకుంటూ స్కూళ్ళకు వెళ్లిన పిల్లలు రాబోయే రోజుల్లో అలా వెళ్ళలేరా?. అంటే ఔననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ప్రపంచాన్ని...

రిలయన్స్..ఫేస్ బుక్ ‘బిగ్ డీల్’

22 April 2020 9:16 AM IST
జియోలో ఫేస్ బుక్ పెట్టుబడి 44 వేల కోట్ల రూపాయలురిలయన్స్ జియోలో ఫేస్ బుక్ వాటా తీసుకోనుందని అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇఫ్పుడు ఆ...

తెలంగాణ కరోనా కేసులు@928

21 April 2020 8:07 PM IST
రాష్ట్రంలో కరోనా కేసులు వెయ్యికి చేరువగా వస్తున్నాయి. మంగళవారం నాడు కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య...

కోర్టులో చేసినట్లే..కాణిపాకంలో కూడా ప్రమాణం చేయాలి

21 April 2020 6:52 PM IST
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ధ్వజమెత్తారు. ప్రతి వారం కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం...

టాలీవుడ్ కు ‘కరోనా సవాల్’

21 April 2020 6:50 PM IST
కరోనా దెబ్బకు సినీ పరిశ్రమ విలవిలలాడుతోంది. ఓ వైపు షూటింగ్ లు ఎక్కడివి అక్కడే ఆగిపోవటం ఒకెత్తు అయితే..ఇప్పటికే రెడీ అయిన సినిమాల విడుదల కూడా ఓ పెద్ద...

వాట్సప్ కొత్త ఫీచర్ ...ఒకేసారి 8 మందితో వీడియో కాల్ సౌకర్యం

21 April 2020 6:00 PM IST
అందరూ ఇళ్ళల్లోనే. కరోనా దెబ్బకు ఎవరూ కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. అందుకే గతంలో ఎప్పుడూ పెద్దగా ఫోన్లు చేసి మాట్లాడుకోని వారు కూడా కాంటాక్ట్ లిస్టు...

విశాఖకు రాజధాని రాకుండా ఎవరూ ఆపలేరు

21 April 2020 5:18 PM IST
‘విశాఖకు రాజధాని రావటం ఖాయం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆగదు. దీన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. అయితే ఈ తరలింపు ఎఫ్పుడు ఉంటుందో చెప్పటం కష్టం.’ అని...

వివాదస్పదం అయిన వైసీపీ ఎమ్మెల్యే రోజా తీరు

21 April 2020 2:03 PM IST
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో అందరిలోనూ ఒకటే టెన్షన్. కరోనా మహమ్మారి ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో అన్న భయం. ఈ తరుణంలో అధికార వైసీపీ...

ఏపీలో కొత్తగా మరో 35 కేసులు

21 April 2020 12:14 PM IST
ఇరవై నాలుగు గంటల్లో ఏపీలో కొత్తగా 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదు అయిన మొత్తం కేసుల సంఖ్య 757కు పెరిగింది. సోమవారం ఒక్క...

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆరోగ్యం విషమం!

21 April 2020 11:25 AM IST
అగ్రరాజ్యం అమెరికాను కూడా గడగడలాడించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జింగ్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారా? ప్రస్తుతం ఆయన అసలు బయటకు రాలేని పరిస్థితుల్లో...

అమెరికాలోకి విదేశీయులు నో

21 April 2020 9:56 AM IST
ట్రంప్ సంచలన నిర్ణయంఅమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది భారతీయ ఐటి నిపుణులతోపాటు పలు వర్గాలపై తీవ్ర ప్రభావం చూపనుంది....

కరోనా బారిన 53 మంది జర్నలిస్ట్ లు

20 April 2020 9:11 PM IST
దేశ ఆర్ధిక రాజధాని ముంబయ్ లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. కొత్తగా 53 మంది జర్నలిస్ట్ లకు...
Share it