Telugu Gateway

Latest News - Page 1090

టీవీ5పై వైసీపీ నిషేధం

8 March 2019 12:06 PM IST
వైసీపీ నిషేధ జాబితాలో మరో ఛానల్ చేరింది. ఇప్పటికే తమ పార్టీ కార్యక్రమాలకు ఏబీఎన్ పై వైసీపీ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. స్వతంత్ర జర్నలిజం ముసుగులో...

రామ్ గోపాల్ వర్మ మరో సంచలనం

8 March 2019 11:24 AM IST
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ‘మన దగ్గర నిజం ఉంది. నిజాన్ని ఎవరూ ఆపలేరు’ అంటూ ఈ సినిమాకు...

తెలుగు పత్రికల సర్కులేషన్ భారీగా ఢమాల్!

8 March 2019 10:25 AM IST
ఎన్నికల ముందు ఊహించని పరిణామం. తెలుగు పత్రికల సర్కులేషన్ భారీగా ‘ఢమాల్’ అంటోంది. ముఖ్యంగా రేటు పెంపు ప్రభావం పత్రికలపై ఈ సారి ఎక్కువగానే ఉంది. అయితే...

కొత్త మ‌లుపు తిరిగిన డేటా చోరీ కేసు

7 March 2019 6:29 PM IST
తెలుగు రాష్ట్రాల‌ను కుదిపేస్తున్న డేటా చోరీ కేసు కొత్త మ‌లుపు తిరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఐటి గ్రిడ్ వ‌ద్ద కేవ‌లం ఏపీ ప్ర‌జ‌ల డేటాను ఉంద‌ని అంద‌రూ...

వైసీపీలో చేరిన జ‌య‌సుధ‌

7 March 2019 6:14 PM IST
ప్ర‌ముఖ న‌టి, మాజీ ఎమ్మెల్యే జ‌య‌సుధ టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. అంతే కాదు..ఆమె వైసీపీలో చేరారు. గురువారం నాడు హైద‌రాబాద్ లో జ‌గ‌న్ స‌మ‌క్షంలో...

పక్కింట్లో దొంగతనంపై కళా..పత్తిపాటి ఫిర్యాదు చేశారా?

7 March 2019 1:13 PM IST
టీడీపీ ఫిర్యాదు ‘దాకవరం అశోక్’ తరపునా?‘ఎవరింట్లో అయినా దొంగతనం జరిగితే ఆ ఇంటి యజమాని ఫిర్యాదు చేస్తాడా? లేక వాళ్ళ బీరువాలో పెట్టిన మా బట్టలు కూడా...

మీరు మంత్రులు కాదు..ఎమ్మెల్యేలే పోయి ఫిర్యాదులు చేయండి!

7 March 2019 11:17 AM IST
ఈ మాట అన్నది ఎవరో తెలుసా?. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన ఆగ్రహాంతో ఊగిపోతూ...

లక్ష్మీస్ ఎన్టీఆర్ పాట..చంద్రబాబుపై డైరక్ట్ ఎటాక్

7 March 2019 10:44 AM IST
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా సంచలనాలు సృష్టించటం ఖాయంగా కన్పిస్తోంది. వర్మ తాజాగా విడుదల చేసిన పాటలోని అంశాలు...

తెలుగుదేశం వెబ్ సైట్ డౌన్..మతలబు ఏమిటో!

7 March 2019 9:42 AM IST
డేటా చోరీ కేసుకు..తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్ కు లింక్ ఏంటి?. అందులో ఉన్న వివరాలను కూడా తొలగిస్తున్నారా?. ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ డేటా చోరీ...

సైబర్ క్రైమ్ పుట్టిందే జగన్ ఇంట్లో

6 March 2019 10:02 PM IST
డేటా చోరీ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసిన వ్యవహారంపై ఏపీ మంత్రి, టీడీపీ ప్రధాన...

తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం

6 March 2019 8:57 PM IST
ఆరోపణలు..ప్రత్యారోపణలు. దొంగ మీరు అంటే..మీరే దొంగ అంటూ పరస్పరం విమర్శలు. ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆరోపణల పర్వం ఇది. ఈ తరుణంలో తెలంగాణ సర్కారు...

హైదరాబాద్ ఇంట్లో దొంగతనం జరిగితే ఏపీలో కేసు పెడతారా బాబూ?

6 March 2019 6:34 PM IST
డేటా చోరీపై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ ను కలసి...
Share it