Telugu Gateway

Top Stories - Page 249

రాజధానిపై ఏదో ఒకటి తేల్చండి

21 Aug 2019 9:19 PM IST
రాజధాని అమరావతిలో ఉంచుతారా...లేదా?. ఏదో ఒకటి తేల్చండి. నాన్చకండి. ఇప్పటికే అమరావతిపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు వచ్చాయని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి ఎంపీ...

‘అమరావతి’లో కేంద్రం జోక్యం ఉండదు

21 Aug 2019 9:07 PM IST
అమరావతి అంశం అసలు కేంద్రం పరిధిలోకి రాదని..ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉండదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు....

చిదంబరానికి మద్దతుగా నిలిచిన ప్రియాంక

21 Aug 2019 12:24 PM IST
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదరంబానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అండగా నిలబడ్డారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా బెదరం....

చిదంబరంపై లుక్ అవుట్ నోటీసులు

21 Aug 2019 12:12 PM IST
పి. చిదంబరం. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత. కేంద్రంలో కీలక శాఖలు నిర్వహించిన ఆయన ఇప్పుడు ఎవరికీ కన్పించకుండా తిరగాల్సిన పరిస్థితి....

సీబీఐకి చిక్కని చిదంబరం!

20 Aug 2019 9:24 PM IST
కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం మంగళవారం నాడు సీబీఐ అధికారులకు చిక్కకుండా తప్పించకున్నారు. ఆయనకు ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించటం, ఆయన...

అమరావతిపై కుట్రలు

20 Aug 2019 9:14 PM IST
రాజధాని వ్యవహారంపై సాగుతున్న రగడపై తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు స్పందించారు. అమరావతిపై కుట్రలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు....

నవయుగా కేసు..తీర్పు రిజర్వు

20 Aug 2019 9:00 PM IST
పోలవరం ప్రాజెక్టు భవితవ్యం తేల్చే అంశానికి సంబంధించి నవయుగా దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం నాడు ఏపీ హైకోర్టు...

‘సాహో’ కోసం నేనూ ఎదురుచూస్తున్నా

20 Aug 2019 9:18 AM IST
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓ ట్వీట్ చేశారు. ప్రభాస్ అభిమానుల తరహాలో తాను కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం...

చంద్రబాబు తెలంగాణలో పార్టీని వదిలేశారు

18 Aug 2019 6:49 PM IST
రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు బిజెపిలో చేరిక సందర్భంగా తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు తెలంగాణలో...

పాక్ తో చర్చలు అంటే..ఇక పీవోకే పైనే

18 Aug 2019 6:36 PM IST
భారత్ దూకుడు పెంచుతోంది. ఆర్టికల్ 370 రద్దు ద్వారా దేశంలో పెద్ద ఎత్తున మద్దతు పొందిన కేంద్రం పాక్ కు గట్టిగా సమాధానం చెబుతోంది. అంతర్జాతీయంగా కాశ్మీర్...

ఫార్మా రంగంలో పరిశోధనలు పెరగాలి

18 Aug 2019 6:23 PM IST
ఫార్మా రంగంలో పరిశోధనలు, ప్రయోగాలు మరింత పెరగాల్సిన అవసరం ఉందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ‘క్లినికాన్-2019’...

చంద్రబాబు ఇంటికి నోటీసులు

17 Aug 2019 11:48 AM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇంటికి ఏపీ సర్కారుకు మరో సారి నోటీసులు జారీ చేసింది. గతంలో ఇది అక్రమ కట్టడం అంటూ ఆ భవనం యాజమాని...
Share it