Telugu Gateway

Telugugateway Exclusives - Page 49

స్వచ్చ సర్వేక్షణ్ లో హైదరాబాద్ కు 23వ ర్యాంక్

20 Aug 2020 4:29 PM IST
విజయవాడ 4..విశాఖపట్నానికి 9వ ర్యాంకుస్వచ్చ సర్వేక్షణ్ ర్యాంకుల్లో హైదరాబాద్ 23వ ర్యాంక్ కు పరిమితం అయింది. ఏపీకి చెందిన విజయవాడ నాల్గవ ర్యాంకులో...

నారా లోకేష్ నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర?!

20 Aug 2020 12:57 PM IST
జగన్ రెండేళ్ల పాలన పూర్తయిన తర్వాత జనంలోకిరెండేళ్ళ పాటు జనంలోనే ఉండేలా కసరత్తుపాదయాత్ర. పవర్ కు దగ్గర చేసే ఓ ఆటోమేటిక్ మిషన్ గా మారింది ఏపీలో. దివంగత...

పరీక్ష కోసం 105 కిలోమీటర్లు సైకిల్ పై

20 Aug 2020 11:24 AM IST
చేరాల్సిన గమ్యం దూరం. రాయాల్సిన పరీక్ష ఒకటి. ఎలాగైనా కొడుకుతో పరీక్ష రాయించేందుకు ఆ తండ్రి ఏకంగా 105 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. చదువు అవసరం ఏంటో...

పేదల ఇళ్ళ స్థలాల పేరుతో దోపిడీనా?

20 Aug 2020 11:02 AM IST
సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ సీఎస్ కు చంద్రబాబు లేఖతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇళ్ళ స్థలాల అవినీతి విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం...

హైదరాబాద్ లోనే 6.6 లక్షల మందికి కరోనా!

19 Aug 2020 7:04 PM IST
మరో లెక్క ప్రకారం 2.6 లక్షల మందికిసీసీఎంబీ సంచలన నివేదికకరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)...

రాజధాని అంశంతో మాకు సంబంధం లేదు

19 Aug 2020 5:13 PM IST
కేంద్రం మరోసారి క్లారిటీ ఇఛ్చేసింది. రాష్ట్రాల రాజధానుల విషయంలో తాము జోక్యం చేసుకోమని..ఇది ఆయా ప్రాంతాలకు సంబంధించిన అంశం అని స్పష్టం చేసింది. ఈ మేరకు...

ఏపీలో కొత్తగా 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు

19 Aug 2020 4:46 PM IST
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో పలు పరిశ్రమలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ...

ఒక్క జులైలో 50 లక్షల ఉద్యోగాలు ఔట్

19 Aug 2020 11:24 AM IST
కరోనా కొట్టిన దెబ్బ మామూలుగా లేదు. లాక్ డౌన్..కరోనా సృష్టించిన విలయంతో ఫట్ మంటున్న ఉద్యోగాల సంఖ్య ఆందోళనకర పరిస్థితిలో ఉంది. ఒక్క జులై నెలలోనే ఏకంగా...

ఆగస్టు 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం

18 Aug 2020 10:13 PM IST
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలకు సంబంధించి చర్చల కోసం కేంద్ర జలవనరుల శాఖ ఆగస్గు 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర...

భారత్ లో కరోనా వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ స్టార్ట్

18 Aug 2020 8:39 PM IST
భారత్ లో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ శరవేగంగా సాగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి....

ఫోన్ ట్యాపింగ్ పై సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు

18 Aug 2020 1:02 PM IST
ఏపీ హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ అంశంపై మంగళవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంలో సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై కౌంటర్లు...

ఐదు వందల కోట్ల బడ్జెట్..ఆదిపురుష్..ప్రభాస్

18 Aug 2020 9:46 AM IST
భారతీయ సినిమా రేంజ్ రోజురోజుకూ పెరుగుతూపోతోంది. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ హాలీవుడ్ రేంజ్ వైపు అడుగులు వేస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు...
Share it