Telugu Gateway

Politics - Page 109

సీఎం తన ఆలోచన బయటపెట్టారు

19 Dec 2019 2:43 PM IST
ఏపీకిమూడు రాజధానుల అంశంపై రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది. గురువారం నాడు తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన...

ట్రంప్ కు అభిశంసన షాక్

19 Dec 2019 2:18 PM IST
ప్రచారమే నిజం అయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ తగిలింది. ఆయన్ను ఏకంగా ప్రతినిధుల సభ అభిశంసించినా పదవికి మాత్రం ఢోకాలేదు. కాకపోతే...

అమరావతికి జనసేన కమిటీ

18 Dec 2019 7:54 PM IST
ఏపీ నూతన రాజధాని అమరావతి అంశంలో నెలకొన్న వివాదంపై జనసేన కమిటీని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సారధ్యంలో ఈ...

అప్పుడు చంద్రబాబు వీడియోలు..ఇప్పుడు జగన్ వీడియోలు

18 Dec 2019 7:22 PM IST
ఏపీకి ముఖ్యమంత్రులు మారారు. అంతా సేమ్ టూ సేమ్. అప్పుడు అందరూ చంద్రబాబు వీడియోలు చూసేవారు. ఇప్పుడు సీఎం జగన్ వీడియోలు చూస్తున్నారు. అంతే తేడా. ప్రత్యేక...

రాజధాని రైతుల ‘బంద్’ పిలుపు

18 Dec 2019 6:49 PM IST
ఏపీలో ప్రస్తుతం రాజధాని వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. అయితే రాజధాని కోసం...

జగన్ గురించి ముందే చెప్పా...జెసీ

18 Dec 2019 6:13 PM IST
టీడీపీ నేత, మాజీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి అనంతపురంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సమక్షంలోనే ఆయన ఈ మాటలు అన్నారు....

రాజధానిపై ‘పేర్నినాని’ కొత్త ట్విస్ట్

18 Dec 2019 4:25 PM IST
ఓ వైపు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల గురించి ప్రకటన చేస్తే మంత్రి పేర్ని నాని మాత్రం కొత్త ట్విస్ట్ ఇచ్చారు. సీఎం సభలో...

జగన్ ప్రకటనపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది

18 Dec 2019 2:35 PM IST
మూడు రాజధానులకు సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై బిజెపి ఆచితూచి స్పందించింది. ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు బుధవారం నాడు...

టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటే జగన్ సెక్రటేరియట్ ప్రకటన వెనక మతలబేంటి?

18 Dec 2019 1:10 PM IST
అమరావతి లో రాజధానిని వైసీపీ వ్యతిరేకించటానికి ప్రధాన కారణాల్లో ఒకటి ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’. రాజధాని ఎక్కడ వస్తుందో ఆ విషయం ముందే తెలుసుకుని మాజీ...

అమరావతిలో ‘ఉద్రిక్తత’ ....రోడ్డెక్కిన రైతులు

18 Dec 2019 12:26 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అమరావతి రైతుల్లో కలకలం రేపుతోంది. దీంతో రాజధాని కోసం భూములు ఇఛ్చిన...

ఏపీ రాజధాని షటిల్ సర్వీసా?

18 Dec 2019 12:14 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. ఈ అంశంపై ఆయన మీడియతో మాట్లాడారు. ఎవరైనా అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా...

జగన్ ప్రకటనను స్వాగతించిన కెఈ

18 Dec 2019 11:04 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆ పార్టీకి చెందిన సీనియర్...
Share it