Telugu Gateway

Latest News - Page 953

భారత్-చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయం

12 Oct 2019 3:26 PM IST
రాబోయే రోజుల్లో భారత్-చైనా మరింత సన్నిహితంగా మెలగాలని నిర్ణయించాయి. విభేదాలు పెరగకుండా చూసుకోవటంతోపాటు ఇరు దేశాలు పలు అంశాలపై సున్నితంగా వ్యవహరించటం...

బస్ భవన్ వద్ద ఉద్రిక్తత..లక్ష్మణ్ అరెస్ట్

12 Oct 2019 3:05 PM IST
ఆర్టీసి సమ్మె సందర్భంగా కార్మిక సంఘాలు..బిజెపి నేతలు బస్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో చాలా సేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తక్షణమే సర్కారు...

ఆర్టీసీ విలీనం మా విధానం కాదు..సమ్మె చట్ట విరుద్ధం

12 Oct 2019 1:13 PM IST
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సర్కారు మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయటం తమ విధానం కాదని..అలా అని తాము ఎక్కడా హామీ కూడా...

రకుల్ టార్గెట్ అదేనట!

12 Oct 2019 12:34 PM IST
రకుల్ ప్రీత్ సింగ్. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. కానీ ఇప్పుడు మాత్రం అడపా దడపా అలా మెరవటం తప్ప..ఆ పాత జోష్ తగ్గిపోయింది....

జగన్ నిర్ణయాలు...కెసీఆర్ కు ఇక్కట్లు

12 Oct 2019 10:46 AM IST
తెలంగాణ ఉద్యమం జరిగిందే నిధులు..నీళ్ళు..నియామకాల కోసం. అన్నింటి కంటే ముఖ్యంగా నిరుద్యోగ యువత రాష్ట్రం వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని ఆశపడింది....

చంద్రబాబుకు ‘జడ్జిమెంట్ ఆఫ్ ఎర్రర్’ అలవాటే!

12 Oct 2019 10:44 AM IST
టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తప్పు చేశారంటే అర్ధం చేసుకోవచ్చు. ఆయన తప్పులే చేస్తున్నారు అన్నా ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో...

చంద్రబాబే అప్పుపుట్టకుండా చేశారు

11 Oct 2019 8:24 PM IST
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడిపై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు...

మాజీ ఉప ముఖ్యమంత్రి ఇంట్లో 4.25 కోట్ల నగదు

11 Oct 2019 8:09 PM IST
కర్ణాటకలో ఐటి దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ దాడుల్లో ఏకంగా 4.25 కోట్ల రూపాయల నగదు పట్టుబడటం విశేషం. ఇది ఇప్పుడు కర్ణాటకలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది....

మహాబలిపురంలో మహామహులు

11 Oct 2019 6:54 PM IST
భారత ప్రధాని మోడీ. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. ఇద్దరు మహామహులు తమిళనాడులోని చారిత్రక ప్రాంతమైన మహాబలిపురంలో భేటీ అయ్యారు. ప్రధాని మోడీ తన విదేశీ...

ఇదేనా తెలంగాణ కోరుకున్న స్వయం పాలన?

11 Oct 2019 6:20 PM IST
తెలంగాణ సర్కారుపై బిజెపి మండిపడింది. ఆర్టీసి సమ్మె విషయంలో కెసీఆర్ సర్కారు తీరును బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ తీవ్రంగా తప్పుపట్టారు. ‘స్వయం...

జగన్ తక్కువ మాట్లాడి..ఎక్కువ పనిచేస్తారు

11 Oct 2019 4:34 PM IST
తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. తమ సీఎం జగన్మోహన్ రెడ్డి తక్కువ మాట్లాడి..ఎక్కువ...

తొలి పీపీపీ లాజిస్టిక్ పార్క్ ను ప్రారంభించిన కెటీఆర్

11 Oct 2019 3:20 PM IST
దేశంలోనే తొలి ప్రభుత్వ, ప్రైవేట్, భాగస్వామ్య (పీపీపీ) మోడల్ లాజిస్టిక్ పార్క్ ను తెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ ప్రారంభించారు. రంగారెడ్డి...
Share it