Telugu Gateway

Latest News - Page 947

జీతాలకు డబ్బుల్లేవ్

21 Oct 2019 4:05 PM IST
ఆర్టీసి కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించేందుకు తమ దగ్గర డబ్బుల్లేవని సంస్థ యాజమాన్యం కోర్టుకు నివేదించింది. జీతాల చెల్లింపులకు 230 కోట్ల...

‘నరకం’ చూసిన నగరం!

21 Oct 2019 3:33 PM IST
ఓ వైపు ఆర్టీసి సమ్మె. మరో వైపు ప్రగతి భవన్ ముట్టడి పిలుపు. బయటకు కదలాలంటే బైకో..కారో బయటకు తీయాల్సిందే. లేదంటే మరో మార్గమే లేదు. మెట్రో రైలులోనూ...

జియో ‘ప్లాన్స్’ మార్చింది

21 Oct 2019 3:06 PM IST
రిలయన్స్ జియో దిగొచ్చింది. కొత్త ప్లాన్స్ తో వినియోగదారులు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు కన్పిస్తోంది. అందులో భాగంగా గతంలో ప్రకటించిన...

జగన్ కిల్లర్ రాజకీయాలు

21 Oct 2019 2:18 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కిల్లర్ రాజకీయాలు టీడీపీ దగ్గర పనిచేయవన్నారు. జగన్ డౌన్...

బిజెపిలో చేరిన ఆదినారాయణరెడ్డి

21 Oct 2019 1:32 PM IST
ఏపీకి చెందిన మాజీ మంత్రి, కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి బిజెపిలో చేరారు. గత కొంత కాలంగా ఆయన బిజెపి నేతలను కలుస్తూనే ఉన్నారు....

ప్రజలు ప్రగతి భవన్ గేట్లు బద్దలుకొట్టడం ఖాయం

21 Oct 2019 12:26 PM IST
సీఎం కెసీఆర్ అధికార నివాసం...క్యాంప్ కార్యాలయం అయిన ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్...

రివర్స్ టెండరింగ్ తో ఆదా

21 Oct 2019 11:41 AM IST
చంద్రబాబు హయాంలో ఎక్సెస్ టెండర్లతో కాంట్రాక్టర్లకు దోచిపెడితే తాము రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నామని ఏపీ నీటీపారుదల శాఖ మంత్రి...

రేవంత్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు

21 Oct 2019 10:04 AM IST
ప్రగతి భవన్ ముట్టడి వ్యవహారం హైదరాబాద్ లో పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఆందోళన కారులు ఎవరూ సీఎం నివాసం, క్యాంప్ కార్యాలయం అయిన ప్రగతి...

‘క్వాంటాస్’ విమానం ప్రపంచ రికార్డు

21 Oct 2019 9:52 AM IST
న్యూయార్క్ నుంచి సిడ్నీ. ఏకబిగిన ప్రయాణం. ప్రయాణ సమయం 19 గంటలు. ఆ విమానంలో 50 మంది ప్రయాణికులు. సిబ్బంది. ఇప్పుడిది ఓ ప్రపంచ రికార్డు. ఎందుకంటే...

ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

20 Oct 2019 9:11 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు ఢిల్లీ వెళ్ళనున్నారు. వాస్తవానికి ఆయన గత కొన్ని రోజులుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యేందుకు...

పీవోకె లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి

20 Oct 2019 8:59 PM IST
భారత్ మరోసారి ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. అది కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకె)లో. భారత సైన్యం జరిపిన ఈ దాడుల్లో ఏకంగా దాదాపు పది మంది పాక్...

కృష్ణా ఇన్ ఛార్జి మంత్రిగా పెద్దిరెడ్డి..కన్నబాబుకు విశాఖ

20 Oct 2019 8:03 PM IST
ఏపీ సర్కారు జిల్లాల ఇన్ ఛార్జి మంత్రుల్లో మార్పులు చేసింది. ఇప్పటివరకూ కృష్ణా జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా ఉన్న కురసాల కన్నబాబును అక్కడ నుంచి మార్చి...
Share it