Telugu Gateway

Latest News - Page 713

ఐదు వందల కోట్లతో కొత్త సచివాలయం

17 Sept 2020 9:39 PM IST
రోడ్లు, భవనాల శాఖ తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచింది. 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు అక్టోబర్ 1వ తేదీ...

ఎన్డీయేకు షాక్...కేంద్ర మంత్రి రాజీనామా

17 Sept 2020 9:25 PM IST
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఊహించని పరిణామం. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న అకాలీదళ్ కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై తీవ్రంగా...

చంద్రబాబుకు ‘బిగ్ ఛాలెంజ్’

17 Sept 2020 8:48 PM IST
తిరుపతి ఉప ఎన్నికను సర్కారు రిఫరెండగా అంగీకరిస్తుందా?మూడు రాజధానులతో పాటు పలు సమస్యలకు ఈ ఎన్నికతో చెక్ పడుతుందా?‘జగన్ సర్కారుపై విపరీతమైన వ్యతిరేకత...

మాంద్యంలోకి జారుకున్న న్యూజిల్యాండ్

17 Sept 2020 7:41 PM IST
కరోనా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే పలు ఆర్ధిక వ్యవస్థలు కోవిడ్ దెబ్బకు నేలచూపులు చూస్తున్నాయి. సాధారణ పరిస్థితి ఎప్పుడు...

వందే భారత్ మిషన్ తో ఎయిర్ ఇండియాకు 2500 కోట్లు

17 Sept 2020 7:00 PM IST
కరోనా సంక్షోభ సమయంలో పలు దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకు రావటంలో ఎయిర్ ఇండియాదే కీలక పాత్ర. పలు దేశాల నుంచి ప్రత్యేక విమానాల ద్వారా...

మీడియాపై కోర్టుకెక్కిన రకుల్ ప్రీత్ సింగ్

17 Sept 2020 12:39 PM IST
డ్రగ్స్ కేసులో తనపై ఇష్టానుసారం కథనాలు ప్రసారం చేయకుండా నిలువరించాలని కోరుతూ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు....

సింగిల్ టూర్..‘డబుల్ ఏజెండా’!

17 Sept 2020 12:19 PM IST
కాంగ్రెస్. టీఆర్ఎస్ కలసి ప్రయాణం. టూర్ సింగిల్. ఏజెండా ‘డబుల్’. అందులో ఎవరి ప్రయోజనాలు వాళ్లవి. అసెంబ్లీ వేదికగా సాగిన సవాళ్ళ పర్యవసానంతో గురువారం...

నితిన్ గడ్కరీకి కరోనా

16 Sept 2020 9:57 PM IST
కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ కూడా గడ్కరీ కరోనా బారినపడ్డారు. మంగళవారం నాడు ఒకింత నీరసంగా ఉందని డాక్టర్ సంప్రదించగా..పరీక్షలు చేశారని..అందులో...

అక్టోబర్ 2న ఓటీటీలో ‘నిశ్శబ్దం’ విడుదల

16 Sept 2020 9:29 PM IST
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ చిత్ర యూనిట్ చివరకు ఓటీటీ బాట పట్టింది. అసలు థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితుల్లో మరో మార్గం...

మూడు కోట్ల తేడా..టాటాకే పార్లమెంట్ నిర్మాణ కాంట్రాక్ట్

16 Sept 2020 8:40 PM IST
ప్రతిష్టాత్మకమైన భారత పార్లమెంట్ నూతన భవన నిర్మాణ కాంట్రాక్ట్ ను టాటా ప్రాజెక్ట్స్ దక్కించుకుంది. ఎల్ అండ్ టి, టాటా ప్రాజెక్టులు ఈ టెండర్...

కెసీఆర్ అసెంబ్లీ అందుకే పెట్టినట్లు ఉంది

16 Sept 2020 7:36 PM IST
ముఖ్యమంత్రి కెసీఆర్ తీరుపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేక కెసీఆర్ పారిపోయారని...

కరోనాతో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి

16 Sept 2020 6:55 PM IST
షాకింగ్. కరోనాతో తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తుది శ్వాస విడిచారు. ఆయన తిరుపతి నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత కొన్ని...
Share it