Telugu Gateway

Andhra Pradesh - Page 268

ఏపీలో వివేకానందరెడ్డి హత్య కలకలం

16 March 2019 9:44 AM IST
కలకలం. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా బయటకు పొక్కిన వార్తతో అందరూ ఉలిక్కిపడ్డారు. ముందు వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారనే వార్తలు వచ్చాయి....

వైసీపీలో చేరిన పీవీపీ..శివాజీరాజా

13 March 2019 11:01 AM IST
ప్రతిపక్ష వైసీపీలోకి వరస పెట్టి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఆ పార్టీలో కొత్త జోష్ ను తీసుకొస్తోంది. లోక్ సభలో టీటీడీ పక్ష నేత తోట నరసింహం, ఆయన...

ఏప్రిల్ 11నే ఏపీ అసెంబ్లీ, తెలంంగాణ లోక్ సభ ఎన్నికలు

10 March 2019 5:46 PM IST
మే 23న ఫలితాల వెల్లడిసార్వత్రిక ఎన్నికల గంట మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించింది....

టీడీపీకి మరో షాక్

8 March 2019 8:59 PM IST
ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి వరస పెట్టి షాక్ లు తగులుతున్నాయి. దాసరి సోదరులిద్దరూ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఇప్పటికే దాసరి జై రమేష్...

తెలుగు పత్రికల సర్కులేషన్ భారీగా ఢమాల్!

8 March 2019 10:25 AM IST
ఎన్నికల ముందు ఊహించని పరిణామం. తెలుగు పత్రికల సర్కులేషన్ భారీగా ‘ఢమాల్’ అంటోంది. ముఖ్యంగా రేటు పెంపు ప్రభావం పత్రికలపై ఈ సారి ఎక్కువగానే ఉంది. అయితే...

హైదరాబాద్ ఇంట్లో దొంగతనం జరిగితే ఏపీలో కేసు పెడతారా బాబూ?

6 March 2019 6:34 PM IST
డేటా చోరీపై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ ను కలసి...

రాష్ట్రాన్ని పాలిస్తున్నది దొంగ..నేరగాడు

5 March 2019 3:36 PM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం...

సెల్ ఫోన్లకు శ్రీకారం చుట్టింది నేనే

5 March 2019 7:04 AM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ‘ట్రాక్ తప్పి’ మాట్లాడారు. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం...

యనమలకు మరో సారి ఎమ్మెల్సీ ఛాన్స్

28 Feb 2019 11:18 AM IST
తెలుగుదేశం పార్టీ ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను బుధవారం అర్ధరాత్రి ప్రకటించింది. టీడీపీ సీనియర్ నేత, ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడికి మరో ఛాన్స్...

మోడీ మరో మోసం..రైల్వే జోన్ పై చంద్రబాబు

28 Feb 2019 11:07 AM IST
ఏపీకి రైల్వే జోన్ ప్రకటన ను తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని మోడీ చేసిన మరో మోసంగా అభివర్ణించారు. ఒడిశాకు కార్గో రాబడి,...

ఎట్టకేలకు ఏపీకి రైల్వే జోన్

28 Feb 2019 10:15 AM IST
ఎన్నికల ముందు కేంద్రంలోని మోడీ సర్కారు ఏపీకి సంబంధించి అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విశాఖపట్నం రైల్వే...

చంద్రబాబు ‘స్మార్ట్ మోసం’!

25 Feb 2019 10:34 AM IST
ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ‘స్మార్ట్’గా చేసిన మోసం ఇది. అధికారంలోకి వచ్చిన కొత్తలో స్మార్ట్...
Share it