Telugu Gateway

Andhra Pradesh - Page 264

ఏపీ ఐఏఎస్ ల్లో టెన్షన్ టెన్షన్!

31 May 2019 11:01 AM IST
ఎవరి మెడకు ఏమి చుట్టుకుంటుంది?. ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన జ్యుడిషియల్ విచారణలో వెల్లడయ్యే అంశాలు ఏమిటి?. ఇందులో...

జీఎంఆర్ కు జగన్ ఝలక్ ఇస్తారా?

31 May 2019 10:59 AM IST
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్లలో భారీ ఎత్తున గోల్ మాల్. చంద్రబాబు సర్కారు పూర్తిగా అస్మదీయ జీఎంఆర్ కు అనుకూలంగా టెండర్ నిబంధనలు...

టెండర్లపై న్యాయ విచారణ..చంద్రబాబుకు చిక్కులే

30 May 2019 2:35 PM IST
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయంగా కన్పిస్తోంది....

పెన్షన్ పెంపుపై జగన్ తొలి సంతకం

30 May 2019 2:08 PM IST
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి సంతకం పెన్షన్ల పెంపుపై చేశారు. నవరత్నాల్లో హామీ ఇచ్చినట్లుగానే దశల వారీగా పెన్షన్...

వయస్సు చిన్నది.. బాధ్యత పెద్దది..కెసీఆర్

30 May 2019 1:57 PM IST
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ సీఎం కెసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ చిన్న వయస్సులోనే సీఎం...

‘జగన్మోహన్ రెడ్డి అనే నేను...’ కల నెరవేరింది

30 May 2019 12:45 PM IST
సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. కోరుకున్న స్వప్నం సాకారం అయింది. వైసీపీ శ్రేణులు ఎప్పుడప్పుడా అని కోరుకున్న ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను నేను’ అనే మాట జగన్...

పాస్ పోర్టు వెనక్కి ఇఛ్చిన చంద్రబాబు

30 May 2019 9:52 AM IST
తెలుగుదేశం అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిప్లొమాటిక్ పాస్ పోర్టును సరెండర్ చేశారు. ముఖ్యమంత్రులకు డిప్లొమాటిక్ పాస్ పోర్టు ఇస్తారు. ఈ...

వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న జగన్

29 May 2019 9:19 AM IST
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటానికి ముందు వైసీపీ అధినేత , ఆ పార్టీ శాసనసభాపక్ష నేత జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం తిరుమలలో వెంకటేశ్వరస్వామిని...

చంద్రబాబుకు జగన్ ఫోన్

28 May 2019 1:13 PM IST
తెలుగుదేశం అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఫోన్ చేశారు. ఈ నెల30న తాను సీఎంగా ప్రమాణ...

టీడీపీలో లోకేష్ వ్యాఖ్యల కలకలం

28 May 2019 1:05 PM IST
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆపద్ధర్మ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ‘ ఈవీఎంలు పది శాతం మోసం చేస్తే...

టీటీడీబోర్డు వివాదం..రద్దు చేస్తేనే వెళతాం

28 May 2019 11:42 AM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డుకు అధికారులు ఝలక్ ఇచ్చారు. మంగళవారం తిరుమలలో బోర్డు సమావేశం జరిగింది. ప్రభుత్వం మారిన తరుణంలో సభ్యులు రాజీమానా...

నారా లోకేష్ సంచలన ప్రకటన

27 May 2019 9:29 PM IST
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆపద్ధర్మ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ మంగళగిరి నియోజకవర్గం నుంచే బరిలో దిగుతానని...
Share it