Telugu Gateway

Andhra Pradesh - Page 264

టీడీపీలో లోకేష్ వ్యాఖ్యల కలకలం

28 May 2019 1:05 PM IST
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆపద్ధర్మ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ‘ ఈవీఎంలు పది శాతం మోసం చేస్తే...

టీటీడీబోర్డు వివాదం..రద్దు చేస్తేనే వెళతాం

28 May 2019 11:42 AM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డుకు అధికారులు ఝలక్ ఇచ్చారు. మంగళవారం తిరుమలలో బోర్డు సమావేశం జరిగింది. ప్రభుత్వం మారిన తరుణంలో సభ్యులు రాజీమానా...

నారా లోకేష్ సంచలన ప్రకటన

27 May 2019 9:29 PM IST
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆపద్ధర్మ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ మంగళగిరి నియోజకవర్గం నుంచే బరిలో దిగుతానని...

ప్రభుత్వం మారింది..వికెట్ పడింది

27 May 2019 2:15 PM IST
నామినేటెడ్ పోస్టుల రాజీనామాల సీజన్ ప్రారంభం అయింది. ప్రభుత్వం మారటంతో గత ప్రభుత్వం నియమించిన వారంతా వరస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. ఇఫ్పటికే...

మద్యనిషేధం చేసే 2024లో ఓట్లు అడుగుతా

26 May 2019 4:31 PM IST
ఢిల్లీ వేదికగా ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని..అది చేసిన తర్వాతే...

అమిత్ షాతో జగన్ భేటీ

26 May 2019 1:31 PM IST
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధాని మోడీతో సమావేశం అనంతరం జగన్ నేరుగా...

గన్నవరం నుంచి ముంబయ్ కు స్పైస్ జెట్

26 May 2019 12:53 PM IST
స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ గన్నవరం నుంచి కొత్త విమాన సర్వీసు ప్రారంభించింది. గన్నవరం నుంచి ముంబయ్ కు విమాన సర్వీసులు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి....

కెసీఆర్ తో జగన్ భేటీ

25 May 2019 7:11 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శనివారం హైదరాబాద్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తో సమావేశం...

సింగపూర్ కంపెనీలు చంద్రబాబు ఓటమిని స్మెల్ చేశాయా!?

25 May 2019 10:26 AM IST
అమరావతిలో 1,691 ఎకరాలు. మౌలికసదుపాయాల కల్పనకు ఐదు వేల కోట్ల రూపాయల వరకూ సర్కారు సాయం. ఇంత చేసినా అందులో సర్కారు వాటా 42 శాతం మాత్రమే. వీటికితోడు అన్నీ...

కుటుంబరావు...కంప్యూటర్లను నమ్మకుంటే అంతే మరి!

24 May 2019 4:23 PM IST
రాజకీయాలు చేయాలంటే రాజకీయ నేతలతోనే చేయాలి. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని కుటుంబ రావు...కంప్యూటర్లతో రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుంది. గత ఎన్నికల...

వెల్ కం జగన్ ..బై బై బాబు అన్న ఏపీ

24 May 2019 8:25 AM IST
వైసీపీ నినాదం బై బై బాబును ఏపీ ప్రజలు ఆమోదించారు. అదే సమయంలో జగన్ కు వెల్ కం చెప్పారు. వైసీపీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అసాధారణ విజయాన్ని...

మోడీపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

19 May 2019 4:07 PM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వేదికగా ‘రాజకీయాలు’ నడుపుతున్నారు. మోడీ వ్యతిరేకంగా పార్టీలన్నింటిని ఒక తాటిపైకి తెచ్చే...
Share it