Telugu Gateway

Andhra Pradesh - Page 247

సీబీఐ కోర్టుకు నిమ్మగడ్డ అరెస్టు సమాచారం

2 Aug 2019 8:27 PM IST
ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ విషయాన్ని ఆయన లాయర్లు సీబీఐ కోర్టుకు నివేదించారు. అయితే అసలు సెర్బియాలో నిమ్మగడ్డను ఎందుకు అరెస్టు...

ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

1 Aug 2019 7:06 PM IST
తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఖాళీగా ఉన్న మొత్తం నాలుగు ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ...

పోలవరం నుంచి ‘నవయుగ ఔట్’

1 Aug 2019 3:57 PM IST
అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు నుంచి ఏపీ సర్కారు నవయుగా ఇంజనీరింగ్ ను తప్పించింది. నామినేషన్ పై అప్పగించిన పనులతో పాటు...

జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

31 July 2019 9:11 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మద్యనిషేధం జగన్ వల్ల కాదన్నారు. దీని వల్ల చాలా...

మోడీని కలవనున్న జగన్

31 July 2019 8:44 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం కానున్నారు. దీని కోసం ఆయన ఆగస్టు 6,7...

కాపు కార్పొరేషన్ ఛైర్మన్ నియామకం

29 July 2019 1:32 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్ళే ముందు పెండింగ్ పదవుల భర్తీని వరస పెట్టి పూర్తి చేస్తున్నట్లు కన్పిస్తోంది. అందులో...

జ‌నసేన‌లో నాదెండ్ల‌కు కీల‌క ప‌ద‌వులు

26 July 2019 6:52 PM IST
జ‌న‌సేన పార్టీలో నాదెండ్ల మ‌నోహ‌ర్ కు ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. ఆయ‌న్ను పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా నియ‌మించ‌టంతో...

ఏపీ దేశానికి ఆద‌ర్శం అవుతుంది

26 July 2019 6:43 PM IST
రాబోయే రోజుల్లో దేశం ఏపీని చూసి నేర్చుకుంటుంద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంత వ‌ర‌కూ అవినీతి నిరోధంపై అంద‌రూ మాట‌లే...

జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

25 July 2019 8:53 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు...

పీపీఏల సమీక్షపై జగన్ సర్కారు హైకోర్టు ఝలక్

25 July 2019 3:25 PM IST
ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) సమీక్షకు బ్రేక్ పడింది. ఈ ఒప్పందాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి...

కెసీఆర్ చాలా మంచోడు

25 July 2019 3:08 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన ఇది. గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించిన అంశంపై చర్చ సంరద్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు...

నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

25 July 2019 2:48 PM IST
ఏపీ అసెంబ్లీ నుంచి గురువారం నాడు మరో నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ సెషన్ అంతటికి బహిష్కరణకు గురయ్యారు....
Share it