ముంబై లో 110 అంతస్తుల మెగా టవర్!

అది కూడా 110 అంతస్తులతో. పర్ల్ స్వేరి ప్రాంతంలో ఈ టవర్ నిర్మాణం కానుంది. యూకె కి చెందిన శ్రామ్ అండ్ మరం గ్రూప్ ఈ ప్రాజెక్ట్ చేపట్టనుంది. ఇందులో ఆఫీస్ స్పేస్ తో పాటు మాల్, హోటల్, 50 బెడ్ తో కూడిన ఆస్పత్రి తో పాటు థియేటర్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఆర్కిటెక్ట్ వెంకట్ పిళ్ళై ఈ బహుళ ప్రయోజన స్కై స్క్రాప్పర్ డిజైన్ చేయనున్నారు. దేశంలోనే ఈ తరహా బిల్డింగ్ ఎక్కడ లేని విధంగా నిర్మించబోతున్నారు.



