పెరగనున్న మొబైల్ చార్జీలు!
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో మాట్లాడుతో అయన పలు అంశాలపై స్పందించారు. తమ కంపెనీ బ్యాలన్స్ షీట్ చాలా బలంగా ఉంది అని...ఇప్పుడు అదనంగా ఎలాంటి మూలధనం సమీకరించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పెట్టుబడిపై రిటర్న్స్ కోసం స్వల్పంగా చార్జీలు పెంచే అవకాశం ఉందని..ఇది 2023 లో మధ్యలో ఇది ఉంటుంది అని తెలిపారు. సహజంగా ఒక కంపెనీ చార్జీలు పెంచింది అంటే అదే బాటలో ఈ రంగం లోని ఇతర కంపెనీలు కూడా నిర్ణయాలు తీసుకుంటాయని విషయం తెలిసిందే.