రామోజీరావుతో రేవంత్ భేటీ
BY Admin6 July 2021 6:42 AM GMT
X
Admin6 July 2021 6:42 AM GMT
తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో సమావేశం అయ్యారు. టీపీసీసీ చీఫ్ గా ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి వరస పెట్టి పలు ఛానళ్ల యాజమానులతోపాటు పత్రికాధిపతులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. అందులో భాగంగానే ఆయన రామోజీరావును కలిశారు. ఈ ఫోటోలను రేవంత్ తన అధికారిక పేజీలో పోస్ట్ చేశారు.
Next Story