ఇద్దరి నోటా ఒకటే మాట..అటెన్షన్ డైవర్షన్
![ఇద్దరి నోటా ఒకటే మాట..అటెన్షన్ డైవర్షన్ ఇద్దరి నోటా ఒకటే మాట..అటెన్షన్ డైవర్షన్](https://telugugateway.com/h-upload/2022/08/24/1581859-attention2.webp)
ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర. ఈ కుట్రను కనిపెట్టకపోతే.. దేశానికే, భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టం. దేశం కోసం.. ధర్మం కోసం... అనేది బీజేపీ అందమైన నినాదం. విద్వేశం కోసం.. అధర్మం కోసం.. అనేది అసలు రాజకీయ విధానం. పచ్చగా ఉన్న తెలంగాణాలో చిచ్చు పెట్టె చిల్లర ప్రయత్నం. విషప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నరు. SOCIAL MEDIA ద్వారా దేశంలోని.. SOCIAL FABRIC ను దెబ్బతీసే కుతంత్రం. మిత్రులారా గుర్తుంచుకోండి. ద్వేషం కాదు దేశం ముఖ్యం. ఉద్వేగాల భారతం కాదు..ఉద్యోగాల భారతం ముఖ్యం.' అంటూ పేర్కొన్నారు. ఇద్దరు నేతలు మాట్లాడిన దాంట్లో కామన్ పాయింట్ మాత్రం ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం.