Telugu Gateway

Telangana - Page 130

కరోనా పరీక్షలు ఏపీలో 3.63 లక్షలు..తెలంగాణలో 30 వేలు

31 May 2020 12:39 PM IST
ఏపీలో తొంభై రోజుల్లో సగటున రోజుకు 4037 పరీక్షలుఅదే తెలంగాణలో 90 రోజుల్లో సగటున రోజుకు 333 పరీక్షలుఏపీకి హైదరాబాద్ లో ఉన్న తరహాలో శంషాబాద్ అంతర్జాతీయ...

కరోనాను ఆపగలిగే శక్తి ప్రభుత్వానికి లేదు

29 May 2020 8:46 PM IST
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కరోనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను ఆపగలిగే శక్తి ప్రభుత్వానికి లేదని..ఎవరికి వారే జాగ్రత్తగా...

కొండపోచమ్మ సాగర్ ను ప్రారంభించిన కెసీఆర్

29 May 2020 1:19 PM IST
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక అడుగు. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకభాగమైన కొండపోచమ్మ సాగర్‌ పంపుహౌస్‌‌ను(మర్కూక్‌) సీఎం కెసీఆర్ శుక్రవారం ప్రారంభించారు....

కరోనా కేసులు పెరిగినా భయం అక్కర్లేదు

27 May 2020 9:34 PM IST
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగినా భయపడాల్సిన అవసరం లేదని..ప్రజలు అప్రమత్తంగా ఉంటే చాలని సీఎం కెసీఆర్ వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ లో...

రావాల్సింది 12 వేల కోట్లు..వచ్చింది 3100 కోట్లే

27 May 2020 8:41 PM IST
జీతాలిస్తే ఖజానా ఖాళీ అవుతుందిముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన సమావేశంలో అధికారులు తేల్చిన లెక్క ఇది. ఈ లెక్కకు అనుగుణంగా...

ధాన్యం సేకరణలో తెలంగాణ రికార్డు

27 May 2020 8:04 PM IST
వరిసాగు, ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం కొత్త రికార్డును నమోదు చేసింది. దేశం నిర్దేశించుకున్న ధాన్య సేకరణ లక్ష్యంలో తెలంగాణ వాటానే సింహభాగం ఉండటం...

తెలంగాణలో కరోనా టెస్ట్ లు ఇంత తక్కువా?

26 May 2020 6:27 PM IST
తెలంగాణలో కరోనా పరీక్షలు సాగుతున్న తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలపై దాఖలపై పిటిషన్లపై హైకోర్టు మంగళవారం...

బండి సంజయ్ దూకుడికి..పవన్ కు సెట్ అవుతుందా?!

25 May 2020 8:11 PM IST
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్ సోమవారం నాడు హైదరాబాద్ లో రెండు గంటల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. నగరంలోని పవన్ కళ్యాణ్...

వరంగల్ మరణాల మిస్టరీ వీడింది

24 May 2020 9:11 PM IST
కలకలం రేపిన వరంగల్ మరణాల మిస్టరీ వీడింది. ఇవి హత్యలే అని పోలీసులు తేల్చారు. తొమ్మిది మందిని దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. వరంగల్ జిల్లా...

తెలంగాణ ఎంసెట్ జులై 6నుంచి 9 వరకూ

23 May 2020 5:33 PM IST
విద్యార్ధులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా పరీక్షల షెడ్యూల్స్ అన్నీ అనూహ్యంగా...

కాంగ్రెస్ కంటే ఎక్కువ తప్పులు చేస్తున్నమోడీ

23 May 2020 5:00 PM IST
టీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి కేంద్రం ప్రభుత్వం, ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ కంటే ఘోరమైన తప్పులు...

వరంగల్ లో కలకలం...బావిలో ఏడు మృతదేహలు

22 May 2020 12:54 PM IST
కరోనా సృష్టించిన కల్లోలంలో వలస కూలీల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు సొంత ఊర్లకు వెళ్ళేదారి లేక రోడ్డెక్కి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంత...
Share it