Telugu Gateway

Telangana - Page 125

తెలంగాణలో కరోనా టెస్ట్ ధర 2200 రూపాయలు

15 Jun 2020 1:00 PM IST
తెలంగాణ సర్కారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలకు సంబంధించి ధరను నిర్ణయించింది. 2200 రూపాయలు పరీక్షల ధరగా పేర్కొన్నారు. కరోనా టెస్ట్ లతో పాటు...

వేతనాల కోతకు తోడు మీడియాను వణికిస్తున్న కరోనా

14 Jun 2020 9:15 PM IST
నిత్యం వార్తల కవరేజ్ లో తలమునకలై ఉండే మీడియా సిబ్బందిని కరోనా వణికిస్తోంది. ఇప్పటికే అగ్రశ్రేణి మీడియా సంస్థల్లో పలు కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా...

కరోనా పరీక్షలపై సీఎం కెసీఆర్ కీలక నిర్ణయం

14 Jun 2020 8:35 PM IST
30 నియోజకవర్గాల పరిధిలో 50 వేల టెస్ట్ లుప్రైవేట్ ల్యాబ్ ల్లోనూ టెస్ట్ లకు అనుమతిదేశంలోనే అత్యధిక తక్కువ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ...

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా

14 Jun 2020 7:50 PM IST
తెలంగాణలో ప్రజా ప్రతినిధులు వరస పెట్టి కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే కరోనా బారిన పడగా..ఆదివారం నాడు మరో ఎమ్మెల్యేకు ఈ వైరస్ నిర్ధారణ...

టిమ్స్ లో ఉన్నది చెత్త..సెక్యూరిటీ..ఓ కుక్కే

14 Jun 2020 7:33 PM IST
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్ర‌త్యేక కోవిడ్ ఆసుప‌త్రిగా ప్రారంభించిన టిమ్స్ ఆసుప‌త్రిలో...

తెలంగాణ సచివాలయంలో మరో కరోనా కేసు

14 Jun 2020 1:58 PM IST
హైదరాబాద్ లోని బీఆర్ కె భవన్ లోని రెండవ అంతస్థులో ఉన్న ఐటి శాఖ లోని మహిళా ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం తెలంగాణ సచివాలయం అంతా అక్కడ...

స్వీయ నిర్భందంలోకి హరీష్ రావు

13 Jun 2020 12:02 PM IST
తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు స్వీయ...

కెటీఆర్ గతంలో చెప్పిన సూక్తులు మర్చిపోయావా?

11 Jun 2020 8:48 PM IST
ఆరోపణలు వస్తే విచారణ ఎదుర్కోవాలి కానీ స్టేలు తెచ్చుకోవటం ఎందుకు అని గతంలో సూక్తులు చెప్పిన మంత్రి కెటీఆర్ ఇప్పుడేమీ చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్...

ఫాంహౌస్ వివాదం..హైకోర్టులో కెటీఆర్ కు ఊరట

10 Jun 2020 3:18 PM IST
తెలంగాణ ఐటి, పురపాలక శాఖల మంత్రి కెటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా ఆయన జన్వాడలో ఫాంహౌస్ కు సంబంధించి విమర్శలు ఎదుర్కొంటున్నారు....

తెలంగాణకు నాలుగు కేంద్ర బృందాలు

9 Jun 2020 2:52 PM IST
కరోనా కట్టడి విషయంలో మరింత కఠినంగా ముందుకు సాగేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతోపాటు తెలంగాణ వంటి...

షేక్‌పేట తహశీల్దార్‌ సుజాత అరెస్ట్‌

8 Jun 2020 8:13 PM IST
బంజారాహిల్స్‌ భూ వివాదం కేసులో షేక్ పేట తహశీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో సుజాత పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు....

పరీక్షలు లేకుండానే పాస్..తెలంగాణ టెన్త్ విద్యార్ధులకు రిలీఫ్

8 Jun 2020 6:12 PM IST
ఓ వైపు కరోనా భయం. మరో వైపు పరీక్షల టెన్షన్. దీంతో తెలంగాణలోని లక్షలాది మంది పదవ తరగతి విద్యార్ధులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని తెలంగాణ సర్కారు నిర్ణయం...
Share it