Telugu Gateway

Politics - Page 80

భూ దందాల కోసమే వైజాగ్ పై వైసీపీ కన్ను

4 March 2020 2:05 PM IST
వైసీపీ సర్కారుపై జనసేన తీవ్ర విమర్శలు చేసింది. కేవలం భూ దందాల కోసమే వైజాగ్ ను రాజధానిగా ఎంపిక చేశారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల...

మోడీ కీలక నిర్ణయం

4 March 2020 1:05 PM IST
దేశంలోకరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న సమయంలో ప్రధాని నరేంద్రమోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరితోకలసి ఆనందంగా జరుపుకునే పండగ హోలీకి దూరంగా...

రాష్ట్ర ప్రగతిని ‘రివర్స్’ చేసిన వైసీపీ సర్కారు

3 March 2020 9:11 PM IST
జగన్మోహన్ రెడ్డి సర్కారు రివర్స్ టెండర్లు అంటూ రాష్ట్ర ప్రగతిని రివర్స్ చేసిందని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు....

ఎన్ పీఆర్ లో మార్పులు కోరుతూ అసెంబ్లీలో తీర్మానం

3 March 2020 6:24 PM IST
ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జనాభా పట్టిక (ఎన్ పీఆర్)లో ఉన్న నూతన ప్రశ్నలు కొన్ని మైనారిటీలను భయాందోళనలకు...

మందు బాటిళ్ళతో ప్రెస్ మీట్ పెడతారా?. రోజా ఫైర్

3 March 2020 4:50 PM IST
ఏపీలో ‘మద్యం’ రగడ ఆగటం లేదు. ‘జె’ ట్యాక్స్ పేరుతో దోపిడీ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రజలు ఎక్కువగా వాడే...

సోషల్ మీడియాపై అసలు విషయం చెప్పిన మోడీ

3 March 2020 4:34 PM IST
ప్రధాని నరేంద్రమోడీ తన ‘సోషల్ మీడియా’ ఖాతాలకు సంబంధించి అసలు విషయం చెప్పేశారు. ఆదివారం నాడు తాను అన్ని ఖాతాల నుంచి దూరంగా ఉంటానని ప్రకటించి కలకలం...

నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి

3 March 2020 3:47 PM IST
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించటానికి వీల్లేదంటూ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం...

దేశంలో సోషల్ మీడియాపై బ్యాన్ పెట్టబోతున్నారా?!

3 March 2020 11:07 AM IST
ప్రధాని మోడీ నిర్ణయం పంపుతున్న సంకేతాలు ఇవేనా!సోషల్ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో..అన్ని దుష్పరిణామాలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఫేక్ న్యూస్...

రాష్ట్రంలో నడుస్తున్నది ఫ్యాక్షన్ పాలనే

2 March 2020 10:56 PM IST
అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్నదే జనసేన విధానం అని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి,...

జగన్ వి నియంత లక్షణాలు

2 March 2020 2:01 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ చరిత్రలో ఎవరితోనూ పోల్చలేమని..తుగ్లక్, హిట్లర్,...

పార్లమెంట్ ను కుదిపేసిన ఢిల్లీ అల్లర్ల అంశం

2 March 2020 12:20 PM IST
విపక్షాలు ఢిల్లీ అల్లర్ల అంశాన్ని చేపట్టి ప్రభుత్వం ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేశాయి. సోమవారం నుంచి రెండవ దఫా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి....

వారసులతో ‘వారసుడి భేటీ’

2 March 2020 10:04 AM IST
ఈ భేటీ ఆసక్తికరం. అసలు ఇప్పుడు ఎందుకు జరిగింది ఈసమావేశం. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయయుడి రాజకీయ వారసుడు అయిన నారా లోకేష్...
Share it