Telugu Gateway

Politics - Page 199

అయోధ్య కేసులో కీలక మలుపు

8 March 2019 1:57 PM IST
ఎన్నికల ముందు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న అయోద్య వివాద పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ మార్గానికి గ్రీన్ సిగ్నల్...

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై కోర్టుకెక్కనున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ?!

8 March 2019 12:24 PM IST
‘మన దగ్గర నిజం ఉంది. నిజాన్ని ఎవరూ ఆపలేరు’ ఇదీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రెండవ ట్రైలర్ లో ఉన్న డైలాగ్. ఈ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొదట నుంచి...

టీవీ5పై వైసీపీ నిషేధం

8 March 2019 12:06 PM IST
వైసీపీ నిషేధ జాబితాలో మరో ఛానల్ చేరింది. ఇప్పటికే తమ పార్టీ కార్యక్రమాలకు ఏబీఎన్ పై వైసీపీ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. స్వతంత్ర జర్నలిజం ముసుగులో...

రామ్ గోపాల్ వర్మ మరో సంచలనం

8 March 2019 11:24 AM IST
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ‘మన దగ్గర నిజం ఉంది. నిజాన్ని ఎవరూ ఆపలేరు’ అంటూ ఈ సినిమాకు...

వైసీపీలో చేరిన జ‌య‌సుధ‌

7 March 2019 6:14 PM IST
ప్ర‌ముఖ న‌టి, మాజీ ఎమ్మెల్యే జ‌య‌సుధ టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. అంతే కాదు..ఆమె వైసీపీలో చేరారు. గురువారం నాడు హైద‌రాబాద్ లో జ‌గ‌న్ స‌మ‌క్షంలో...

పక్కింట్లో దొంగతనంపై కళా..పత్తిపాటి ఫిర్యాదు చేశారా?

7 March 2019 1:13 PM IST
టీడీపీ ఫిర్యాదు ‘దాకవరం అశోక్’ తరపునా?‘ఎవరింట్లో అయినా దొంగతనం జరిగితే ఆ ఇంటి యజమాని ఫిర్యాదు చేస్తాడా? లేక వాళ్ళ బీరువాలో పెట్టిన మా బట్టలు కూడా...

మీరు మంత్రులు కాదు..ఎమ్మెల్యేలే పోయి ఫిర్యాదులు చేయండి!

7 March 2019 11:17 AM IST
ఈ మాట అన్నది ఎవరో తెలుసా?. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన ఆగ్రహాంతో ఊగిపోతూ...

తెలుగుదేశం వెబ్ సైట్ డౌన్..మతలబు ఏమిటో!

7 March 2019 9:42 AM IST
డేటా చోరీ కేసుకు..తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్ కు లింక్ ఏంటి?. అందులో ఉన్న వివరాలను కూడా తొలగిస్తున్నారా?. ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ డేటా చోరీ...

సైబర్ క్రైమ్ పుట్టిందే జగన్ ఇంట్లో

6 March 2019 10:02 PM IST
డేటా చోరీ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసిన వ్యవహారంపై ఏపీ మంత్రి, టీడీపీ ప్రధాన...

తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం

6 March 2019 8:57 PM IST
ఆరోపణలు..ప్రత్యారోపణలు. దొంగ మీరు అంటే..మీరే దొంగ అంటూ పరస్పరం విమర్శలు. ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆరోపణల పర్వం ఇది. ఈ తరుణంలో తెలంగాణ సర్కారు...

హైదరాబాద్ ఇంట్లో దొంగతనం జరిగితే ఏపీలో కేసు పెడతారా బాబూ?

6 March 2019 6:34 PM IST
డేటా చోరీపై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ ను కలసి...

డేటా చోరీ..టీడీపీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

6 March 2019 6:05 PM IST
డేటా చోరీ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. తెలంగాణ పోలీసులు ఈ కేసుకు సంబంధించి ‘ఉచ్చు’ బిగిస్తున్నారు. సర్వేల పేరుతో ఓటర్ల ‘రాజకీయ ప్రాధాన్యత’లు...
Share it