Home > Latest News
Latest News - Page 862
పాత్రికేయ దిగ్గజం పొత్తూరి మృతి
5 March 2020 11:05 AM ISTప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) గురువారం నాడు హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం...
అజయ్ కల్లాం ఆ రోజు జీఎంఆర్ పై ఏమన్నారో చూడండి..!
5 March 2020 10:49 AM ISTఅజయ్ కల్లాం. రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సర్కారులో కేబినెట్ హోదా గల ప్రధాన సలహాదారు. అంతటి వ్యక్తి జీఎంఆర్...
నాయకుడు అన్ని ప్రాంతాలను సమంగా చూడాలి
4 March 2020 8:28 PM ISTముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం అయిన పులివెందులను ఎలా చూస్తున్నారో..మిగిలిన ప్రాంతాలను కూడా అలాగే చూడాలని జనసేన రాజకీయ వ్యవహారాల...
‘ఓరేయ్ బుజ్జిగా’ టీజర్ వచ్చేసింది
4 March 2020 8:04 PM ISTరాజ్ తరుణ్. హిట్ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు అన్నీ ఫట్ అంటుంటే పూర్తి నిరాశలో మునిగిపోయాడు. ఇప్పుడు ఓరేయ్...
మంత్రులకు జగన్ హెచ్చరిక
4 March 2020 6:40 PM ISTస్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మంత్రులకు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. బుధవారం నాడు మంత్రివర్గ సమావేశం...
చంద్రబాబు నిర్ణయాలకు జగన్ జై!
4 March 2020 6:07 PM ISTజీఎంఆర్ తో జగన్ లాలూచీకి ఇదే నిదర్శనం!ఆర్ధిక శాఖ అభ్యంతరాలు బేఖాతర్ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మాజీ సీఎం చంద్రబాబు నిర్ణయాలపై...
ఏపీ ఇక ‘జగనాంధ్రప్రదేశ్’ గా మారబోతుందా?
4 March 2020 3:57 PM ISTతొమ్మిది నెలల్లో జగనన్న పేరుతో ఏడు పథకాలు‘అబ్బే అసలు మా జగన్ కు ప్రచారం ఇష్టం లేదు. మేం బలవంతం చేస్తే ఒప్పుకున్నారు. బలవంతం చేసి మరీ ఆ పథకానికి జగన్...
జీఎంఆర్ కే భోగాపురం విమానాశ్రయం
4 March 2020 3:55 PM ISTఏపీ మంత్రివర్గం బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 27న ఉగాది సందర్భంగా రాష్ట్రంలో పాతిక లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి జగన్...
విమానాశ్రయంలో మాస్క్ తో ప్రభాస్
4 March 2020 2:17 PM ISTఆ వైరస్ కు బాహుబలి అయినా ఎవరైనా ఒకటే. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇందుకు ఎవరూ మినహాయింపు కారు. అందుకే బాహుబలి హీరో ప్రభాస్ కూడా విమానాశ్రయంలో మాస్క్...
భూ దందాల కోసమే వైజాగ్ పై వైసీపీ కన్ను
4 March 2020 2:05 PM ISTవైసీపీ సర్కారుపై జనసేన తీవ్ర విమర్శలు చేసింది. కేవలం భూ దందాల కోసమే వైజాగ్ ను రాజధానిగా ఎంపిక చేశారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల...
భారత్ లో 28 కరోనా కేసులు నమోదు
4 March 2020 1:45 PM ISTదేశంలో ఇప్పటివరకూ 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ముఖ్యంగా ప్రజలు వ్యక్తిగతంగా జాగ్రత్తలు...
తెలంగాణలో ఆ 45 మందికి కరోనా లేదు
4 March 2020 1:18 PM ISTతెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా వైరస్ కేసులు నమోదు అయినా కూడా పరిస్థితి అదుపులోనే ఉంది. గాంధీ ఆస్పత్రిలో మంగళవారం నాడు 47 మందికి కొవిడ్ 19...












