Telugu Gateway

Latest News - Page 862

పాత్రికేయ దిగ్గజం పొత్తూరి మృతి

5 March 2020 11:05 AM IST
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) గురువారం నాడు హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం...

అజయ్ కల్లాం ఆ రోజు జీఎంఆర్ పై ఏమన్నారో చూడండి..!

5 March 2020 10:49 AM IST
అజయ్ కల్లాం. రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సర్కారులో కేబినెట్ హోదా గల ప్రధాన సలహాదారు. అంతటి వ్యక్తి జీఎంఆర్...

నాయకుడు అన్ని ప్రాంతాలను సమంగా చూడాలి

4 March 2020 8:28 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం అయిన పులివెందులను ఎలా చూస్తున్నారో..మిగిలిన ప్రాంతాలను కూడా అలాగే చూడాలని జనసేన రాజకీయ వ్యవహారాల...

‘ఓరేయ్ బుజ్జిగా’ టీజర్ వచ్చేసింది

4 March 2020 8:04 PM IST
రాజ్ తరుణ్. హిట్ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు అన్నీ ఫట్ అంటుంటే పూర్తి నిరాశలో మునిగిపోయాడు. ఇప్పుడు ఓరేయ్...

మంత్రులకు జగన్ హెచ్చరిక

4 March 2020 6:40 PM IST
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మంత్రులకు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. బుధవారం నాడు మంత్రివర్గ సమావేశం...

చంద్రబాబు నిర్ణయాలకు జగన్ జై!

4 March 2020 6:07 PM IST
జీఎంఆర్ తో జగన్ లాలూచీకి ఇదే నిదర్శనం!ఆర్ధిక శాఖ అభ్యంతరాలు బేఖాతర్ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మాజీ సీఎం చంద్రబాబు నిర్ణయాలపై...

ఏపీ ఇక ‘జగనాంధ్రప్రదేశ్’ గా మారబోతుందా?

4 March 2020 3:57 PM IST
తొమ్మిది నెలల్లో జగనన్న పేరుతో ఏడు పథకాలు‘అబ్బే అసలు మా జగన్ కు ప్రచారం ఇష్టం లేదు. మేం బలవంతం చేస్తే ఒప్పుకున్నారు. బలవంతం చేసి మరీ ఆ పథకానికి జగన్...

జీఎంఆర్ కే భోగాపురం విమానాశ్రయం

4 March 2020 3:55 PM IST
ఏపీ మంత్రివర్గం బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 27న ఉగాది సందర్భంగా రాష్ట్రంలో పాతిక లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి జగన్...

విమానాశ్రయంలో మాస్క్ తో ప్రభాస్

4 March 2020 2:17 PM IST
ఆ వైరస్ కు బాహుబలి అయినా ఎవరైనా ఒకటే. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇందుకు ఎవరూ మినహాయింపు కారు. అందుకే బాహుబలి హీరో ప్రభాస్ కూడా విమానాశ్రయంలో మాస్క్...

భూ దందాల కోసమే వైజాగ్ పై వైసీపీ కన్ను

4 March 2020 2:05 PM IST
వైసీపీ సర్కారుపై జనసేన తీవ్ర విమర్శలు చేసింది. కేవలం భూ దందాల కోసమే వైజాగ్ ను రాజధానిగా ఎంపిక చేశారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల...

భారత్ లో 28 కరోనా కేసులు నమోదు

4 March 2020 1:45 PM IST
దేశంలో ఇప్పటివరకూ 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ముఖ్యంగా ప్రజలు వ్యక్తిగతంగా జాగ్రత్తలు...

తెలంగాణలో ఆ 45 మందికి కరోనా లేదు

4 March 2020 1:18 PM IST
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా వైరస్ కేసులు నమోదు అయినా కూడా పరిస్థితి అదుపులోనే ఉంది. గాంధీ ఆస్పత్రిలో మంగళవారం నాడు 47 మందికి కొవిడ్ 19...
Share it