ఇండిగో సిబ్బందిపై పూజా హెగ్డె ఫైర్
BY Admin9 Jun 2022 12:27 PM GMT

X
Admin9 Jun 2022 12:27 PM GMT
ఇండిగో ఎయిర్ లైన్స్ ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఓ బాలుడిని విమానంలో ఎక్కేందుకు అనుమతించని కారణంగా ఈ ఎయిర్ లైన్స్ కు డీజీసీఏ ఇటీవలే ఏకంగా ఐదు లక్షల రూపాయల జరిమానా కూడా విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డె ఇండిగో ఎయిర్ లైన్స్ పై మండిపడింది. సహజంగా తాను అసలు ఇలాంటి విషయాలపై స్పందించనని..కానీ ఇండిగో6ఈ సిబ్బంది..ముఖ్యంగా విపుల్ నకాషే వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతకరంగా ఉందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ముంబయ్ నుంచి బయలుదేరిన విమానంలో ఈ ఘటన జరిగిందని..ఆయన తీరు చాలా దురుసుగా..ఆజ్ణానంతో ఉందని మండిపడింది. ఎలాంటి కారణం లేకుండానే హెచ్చరిక స్వరంతో తమతో మాట్లాడరని పేర్కొంది. ఆయన తీరు భయంకరంగా ఉందని మండిపడింది.
Next Story
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT