మంత్రి రోజా ఇప్పుడేమంటారో!

ఏపీలో ఇప్పుడు జగనన్న పథకాల పరంపర సాగుతోంది. చంద్రబాబు జమానా కంటే మించి ఇప్పుడు ఏపీలో జగన్ పేరుతో పథకాలు పెట్టారు. తొలుత జగనన్న పేరు ఓ పథకానికి పెడుతూ ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ అసలు జగన్ కు ఇష్టం లేకపోయినా తాము ఒత్తిడి చేయటం వల్లే ఒప్పుకున్నారని ప్రకటించారు. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఏ మాత్రం వాస్తవంలేదని తర్వాత వరస పెట్టి పలు పథకాలకు జగన్ పేరు పెడుతూ పోతున్నతీరుతో స్పష్టం అయిపోయింది. మరి ఇప్పుడు చంద్రబాబు జమానా కంటే జగన్ పేరుతోనే ఎక్కువ పథకాలు అమలు అవుతున్నాయి. ఈ వ్యవహారంపై మంత్రి రోజా ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. రాజకీయంగా ఇది ఆమెకు ఒకింత ఇబ్బందికర వాతావరణం కల్పించటం ఖాయం.
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMTడ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
27 May 2022 8:23 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT