జగన్ ను ఆరాధిస్తే జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు
BY Admin12 April 2022 10:28 AM GMT

X
Admin12 April 2022 10:28 AM GMT
ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం నాడు సచివాలయంలో బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులు సీఎం జగన్ గురించి ఆరా తీయటం కాకుండా..ఆరాధించాలని వ్యాఖ్యానించారు. ఆరాధిస్తేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.
సీఎంను ఆరాధిస్తే పాత్రికేయులకు తప్పకుండా ఇళ్ళ స్థలాలు వస్తాయని వ్యాఖ్యానించారు. 'సీఎం జగన్ను ఆరాధించాను కాబట్టే నాకు మంత్రి పదవి వచ్చింది. చిత్తశుద్ధితో ఆరాధిస్తే మీ కల నెరవేరుతుంది' అని తెలిపారు. ఆరా తీస్తే ఆరాధనకు సరైన ఫలితాలు రావన్నారు.
Next Story
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMTడ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
27 May 2022 8:23 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT