ఏ బీ వెంకటేశ్వరరావుకు ఏపీ సర్కారు షోకాజ్ నోటీసులు
BY Admin5 April 2022 8:32 AM GMT

X
Admin5 April 2022 8:32 AM GMT
పెగాసెస్ స్పైవేర్ కొనుగోలుతోపాటు తన సస్పెన్షన్ గడువు అంశంపై ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంకటేశ్వరరావుకు ఏపీ సర్కారు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇది ఖచ్చితంగా సర్వీసు రూల్స్ ఉల్లంఘన కిందకే వస్తుందని..వారం రోజుల్లో ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని అందులో సీఎస్ సమీర్ శర్మ ఆదేశించారు. నోటీసుకు సమాధానం ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ఏ బీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించిన మరుసటి రోజే ఈ నోటీసులు జారీ చేశారు. ఆలిండియా సర్వీస్ రూల్స్లోని 6వ నిబంధన పాటించకుండా మీడియా సమావేశం పెట్టడం తప్పు అని అందులో పేర్కొన్నారు.
Next Story
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMTడ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
27 May 2022 8:23 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT