తెలంగాణ హైకోర్టులో జగన్ కు ఊరట
BY Admin29 March 2022 10:23 AM GMT

X
Admin29 March 2022 10:23 AM GMT
ఎన్నికల కోర్టు ఆదేశాల నుంచి ఏపీ సీఎం జగన్ కు ఊరట లభించింది. ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా ప్రజాప్రతినిధుల కోర్టు ఇటీవల సమన్లు జారీ చేయగా....జగన్ ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు..ఏప్రిల్ 26 వరకూ హాజరు కావాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించింది. 2014 ఎన్నికల సందర్భంగా హూజూర్ నగర్ లో అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించినట్లు జగన్ పై కేసు నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టు జగన్ కు సమన్లు జారీ చేసింది.
Next Story
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMTడ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
27 May 2022 8:23 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT