Telugu Gateway

Andhra Pradesh - Page 322

కెమెరామెన్ గంగతో రాంబాబు...పవన్ పాత్ర మారింది

21 April 2018 2:15 PM IST
కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా గుర్తుందా?. అందులో పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధిగా ఉంటారు. అందులో రాజకీయ నాయకులు..మీడియా మధ్య జరిగే వ్యవహారాలను చాలా...

క్రిస్టియన్ అని చెప్పినా..అనితకు టీటీడీ బోర్డులో చోటు

21 April 2018 12:47 PM IST
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ‘తిరుమల వెంకటేశ్వరస్వామి’ని నిత్యం వివాదాల్లోకి లాగుతున్నాడు. ఇప్పటికే టీటీడీ ఛైర్మన్ పుట్టా...

ప్యాకేజీల పోరాటాలు ఎవరివో అందరికీ తెలుసు

20 April 2018 8:49 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలపై శ్రీ రెడ్డి స్పందించారు. ప్యాకేజీల పోరాటాలు ఎవరివో అందరికీ తెలుసన్నారు. పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నట్లుగా తన వెనుక ఏ...

టీటీడీ కొత్త బోర్డు సభ్యులు వీరే

20 April 2018 8:27 PM IST
ఏడాది పాటు జాప్యం తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎట్టకేలకు టీటీడీ బోర్డు నియామకం చేపట్టారు. తొలుత టీటీడీ బోర్డు ఛైర్మన్ గా పుట్టా సుధాకర్...

టీవీ9, టీవీ5,ఏబీఎన్ ల బాయ్ కాట్ కు పవన్ పిలుపు

20 April 2018 7:56 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాపై పోరాటం మొదలపెట్టారు. ముఖ్యంగా కొన్ని చానెళ్ళ విషయంలో ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి అదే...

ప్రధాని మోడీపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

20 April 2018 7:17 PM IST
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో శుక్రవారం నాడు చేపట్టిన ధర్మదీక్షలో టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు....

రాజకీయ కుట్రలో ‘శ్రీనిరాజు’ పేరు..పారిశ్రామిక వర్గాల్లో కలకలం

20 April 2018 6:27 PM IST
‘రాజకీయ కుట్ర’లో పారిశ్రామికవేత్త..ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ శ్రీనిరాజు పేరు రావటం పారిశ్రామిక, అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రముఖ ఛానల్...

‘గాల్లో కత్తి తిప్పుతున్న’ చంద్రబాబు

20 April 2018 12:46 PM IST
‘ప్రధాని నరేంద్ర మోడీపై రాజీలేని యుద్ధం. బిజెపిపై పోరాటం. కాంగ్రెస్ కు పట్టిన గతే బిజెపికి. బిజెపికి ఏపీలో డిపాజిట్లు రాకుండా చేస్తాం. ఇవీ ఏపీ...

చంద్రబాబు..టీవీ9 రవిప్రకాష్, ఏబీఎన్ పై పవన్ కళ్యాణ్ ‘బ్లాస్ట్’

20 April 2018 7:41 AM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఒకప్పుడు దొరలు అంటే భూస్వాములు. కానీ ఇప్పుడు దొరలంటే మీడియా ఆసాములు. వారు చెప్పిందే వేదం....

కొత్త చరిత్ర సృష్టించిన మోడీ..చంద్రబాబు

19 April 2018 9:03 PM IST
ప్రధాని నరేంద్రమోడీ..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు ‘దేశ రాజకీయాల్లో’ కొత్త చరిత్ర సృష్టించారు. ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ విపక్షాలు పార్లమెంట్...

ఐబీ డైరక్టర్ అమరావతి పర్యటన వెనక మర్మమేమిటి?

19 April 2018 9:40 AM IST
ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. కేంద్ర నిఘా విభాగం అధిపతి అమరావతి ఆకస్మిక పర్యటన వెనక కారణాలు ఏమై ఉంటాయి. ఓ వైపు కేంద్రం ఏ క్షణంలో...

చంద్రబాబుదీ...గాలి జనార్ధన్ రెడ్డి మోడలే!

19 April 2018 9:20 AM IST
రైతులు భూములిస్తారు...ప్రజలు నిధులిస్తారు..మరి చంద్రబాబు ఏమి చేస్తారు. రాజధాని కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు తీసుకుంటారా?. సింగపూర్ సంస్థలకు స్విస్...
Share it