Telugu Gateway

Andhra Pradesh - Page 219

రాజేంద్రప్రసాద్ కు వంశీ క్షమాపణ

16 Nov 2019 7:21 PM IST
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడులేని కొత్త స్థాయికి ఈ విమర్శలు చేరుతున్నాయనే చెప్పాలి. ఓ...

వంశీ పార్టీ మారినా నష్టం లేదు..లోకేష్

15 Nov 2019 5:29 PM IST
వల్లభనేని వంశీ టీడీపీని వీడినా పార్టీకి నష్టం ఏమీ లేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వారం క్రితం నాతో మాట్లాడి...

రాజకీయాల్లో మత ప్రస్తావనలెందుకు?

15 Nov 2019 5:09 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. అధికారం కోల్పోవటంతో చంద్రబాబు వికృతంగా...

రాజీనామా చేశాక..సస్పెండ్ ఏంటి?

15 Nov 2019 4:39 PM IST
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీకి తాను ఎప్పుడో రాజీనామా చేశానని..ఇప్పుడు ఆయన...

అందరి ‘టార్గెట్ నారా లోకేష్’!

15 Nov 2019 4:00 PM IST
అధికారంలో ఉండగా నారా లోకేష్ తన ‘పవర్’ చూపించారు. ఇప్పుడు టీడీపీ నేతలు తమ సత్తా చూపిస్తున్నారా? అంటే ఔననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. తెలుగుదేశం పార్టీ...

వల్లభనేని వంశీ సస్పెన్షన్..చేతులు కాలాక..!

15 Nov 2019 3:35 PM IST
తెలుగుదేశం పార్టీ తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది. వల్లభనేని వంశీ ఎప్పుడో టీడీపీకీ రాజీనామా చేశారు. రాజీనామా వద్దని చంద్రబాబు రాయభారాలు...

భారతీ సిమెంట్స్ డబ్బులు అడగటం లేదుగా? పవన్

15 Nov 2019 2:27 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుపై విమర్శల జోరు కొనసాగిస్తున్నారు. ఆయన శుక్రవారం నాడు పలు అంశాలపై స్పందించారు. అమరావతి నిర్మాణాలు ఆపటమే...

జగన్ తిరుపతి ప్రసాదం తింటారో..లేదో?. పవన్ కళ్యాణ్

14 Nov 2019 3:34 PM IST
వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇంగిత జ్ఞానం ఉన్న వారు ఎవరూ వ్యక్తిగత జీవితాల...

టీడీపీకి దేవినేని అవినాష్ గుడ్ బై

14 Nov 2019 3:06 PM IST
ప్రతిపక్ష టీడీపీకి మరో షాక్. తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ తన పదవితోపాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా...

వైసీపీ నేతల ఇసుక దోపిడీ

14 Nov 2019 11:28 AM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు గురువారం నాడు ఒక రోజు ఇసుక దీక్షకు కూర్చున్నారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీ వల్లే రాష్ట్రంలో సమస్య వచ్చిందని...

మాతృభాషను విస్మరిస్తే మట్టిలో కలుస్తారు..పవన్

13 Nov 2019 5:02 PM IST
వైసీపీ సర్కారుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎవరైనా సరే మాతృభాషను విస్మరిస్తే మట్టిలో కలుస్తారని హెచ్చరించారు....

ఇంగ్లీష్ మీడియం పాఠశాలలకు ఏపీ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్

13 Nov 2019 4:21 PM IST
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం బుధవారం నాడు పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరవ తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం...
Share it