నిజాంను మించిన ధ‌న‌వంతులుగా కల్వ‌కుంట్ల కుటుంబం

Update: 2022-04-27 11:29 GMT

టీఆర్ఎస్ ప్లీన‌రీ బుధ‌వారం నాడు హైద‌రాబాద్ లో అట్ట‌హాసంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆ పార్టీ నేత‌ల‌నుద్దేశించి ట్విట్ట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.'నాడు డొక్కు సైకిళ్లు, విరిగిన కుర్చీల నుండి నేడు నిజాంను మించిన ధనవంతులుగా కల్వకుంట్ల కుటుంబం అవతరించింది. కేసీఆర్ కుటుంబ వైభోగం వెనుక ఒక తరం తెలంగాణ విషాదం ఉంది.' అంటూ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News