Home > Top Stories
Top Stories - Page 292
మోడీ మరో మోసం..రైల్వే జోన్ పై చంద్రబాబు
28 Feb 2019 11:07 AM ISTఏపీకి రైల్వే జోన్ ప్రకటన ను తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని మోడీ చేసిన మరో మోసంగా అభివర్ణించారు. ఒడిశాకు కార్గో రాబడి,...
టార్గెట్ ‘మసూద్ అజర్’
28 Feb 2019 10:44 AM ISTపాక్ విషయంలో భారత్ ద్విముఖ వ్యూహం అనుసరిస్తోంది. ఓ వైపు నేరుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు సమాధానం చెబుతూనే..మరో వైపు అంతర్జాతీయ సమాజం తరపు నుంచి కూడా...
టెన్షన్ లో పాక్
28 Feb 2019 10:25 AM ISTభారత్ దెబ్బకు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రస్తుతం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న పాక్ భారత్ తో ఏ మాత్రం తలపడే పరిస్థితిలో లేదు. అలా అని మౌనంగా...
ఎట్టకేలకు ఏపీకి రైల్వే జోన్
28 Feb 2019 10:15 AM ISTఎన్నికల ముందు కేంద్రంలోని మోడీ సర్కారు ఏపీకి సంబంధించి అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విశాఖపట్నం రైల్వే...
అతి పెద్ద ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాం
26 Feb 2019 12:30 PM ISTపాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై జరిపిన మెరుపుదాడికి సంబంధించి భారత్ అధికారికంగా స్పందించింది. ఈ దాడుల ద్వారా జైషే మహ్మద్ కు చెందిన అతి పెద్ద...
భారత్ లో హై అలర్ట్
26 Feb 2019 11:16 AM ISTపాక్ లోని ఉగ్రవాద క్యాంపులపై భారత దేశానికి యుద్ధ విమానాలు చేసిన మెరుపుదాడి తర్వాత దేశమంతటా హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు రాష్ట్రాలతోపాటు..అన్ని...
జగన్ గృహ ప్రవేశం డేట్ ఫిక్స్
25 Feb 2019 11:58 AM ISTవైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొత్త ఇంట్లోకి ప్రవేశించటానికి రెడీ అయిపోయారు. కొత్త ఇంటితోపాటు..అమరావతిలో కొత్త పార్టీ ఆఫీస్ కూడా ఇఫ్పటికే సిద్ధం...
డిప్యూటీ స్పీకర్ సీటులో పద్మారావుగౌడ్
25 Feb 2019 11:46 AM ISTతెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం సభలో ప్రకటించారు. అనంతరం...
ఏపీపై మోడీ..జగన్..కెసీఆర్ వెయ్యి కోట్ల కుట్ర
25 Feb 2019 10:31 AM ISTతెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంపై వెయ్యి కోట్ల రూపాయల కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. వచ్చే...
అశోక్ గజపతిరాజు..ఎందుకలా?!
24 Feb 2019 5:34 PM ISTటీడీపీలో నిక్కచ్చిగా ఉంటే నేతల్లో కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ముందు వరసలో ఉంటారు. ఆయన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉండగానే...
టీడీపీలో చేరిన కిషోర్ చంద్రదేవ్
24 Feb 2019 1:07 PM ISTకాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన పార్టీ...
మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు
23 Feb 2019 3:23 PM ISTరాబోయే రోజుల్లో ఇద్దరు మహిళలకు తన మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు. శాసనసభలోనే ఈ విషయం తెలిపారు. బడ్జెట్...












